అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ నగోజీ ఒకాన్జో-ఇవియెలా పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు:

‘‘మీరు వ్యక్తం చేసిన వెల కట్టలేనటువంటి అభిప్రాయాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు నా ధన్యవాదాలు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేటట్లు చూడటంలోనూ, ప్రపంచం అంతటా మానవ జీవనంలో మంచి మార్పులను తీసుకు రావడంలోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్, కృత్రిమ మేధ, డేటాను పాలనలో భాగంగా చేయడానికి పెద్దపీట వేయడం కీలకం.@NOIweala”

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In 2016, Modi Said Blood & Water Can't Flow Together. Indus Waters Treaty Abeyance Is Proof

Media Coverage

In 2016, Modi Said Blood & Water Can't Flow Together. Indus Waters Treaty Abeyance Is Proof
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఏప్రిల్ 2025
April 24, 2025

Citizens Appreciate PM Modi's Leadership: Driving India's Growth and Innovation