రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో -

“రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ ల యొక్క అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ కు త్వరగా నయమై, ఆయన చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రబోధాలు మరియు ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంఎందరికో ఆశాకిరణం వలె ఉంటున్నాయి; మరి మన సమాజం లో ఆధ్యాత్మిక ఎదుగుదల కు మరియు శ్రేయాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు ఎనలేనిది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
On b'day, Modi launches health outreach for women & children

Media Coverage

On b'day, Modi launches health outreach for women & children
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 సెప్టెంబర్ 2025
September 18, 2025

Empowering India: Health, Growth, and Global Glory Under PM Modi