ఈ రోజు న క్రిస్‌మస్ పర్వదినం కావడం తో ఈ సందర్భం లో ప్రజల కు స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రభువు క్రీస్తు యొక్క ఉత్తమ బోధనల ను స్మరించుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘అందరికి క్రిస్‌మస్ యొక్క ప్రసన్నత భరిత శుభాకాంక్ష లు. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనం లో ప్రసన్నత ను, శాంతి ని, ఇంకా సమృద్ధి ని తీసుకు వచ్చునుగాక. రండి, మనం క్రిస్‌మస్ చాటిచెప్పే సద్భావన మరియు కరుణ ల తాలూకు భావనల ను వేడుక గా జరుపుకొందాం. మరి అలాగే ప్రతి ఒక్క వ్యక్తి సంతోషం గాను, ఆరోగ్యం గాను ఉండేటటువంటి ఒక ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం మనం పాటుపడుదుము గాక. మనం ప్రభువు క్రీస్తు యొక్క ఉత్తమ బోధనల ను కూడా స్మరించుకొందుము గాక.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates

Media Coverage

Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 జనవరి 2025
January 31, 2025

PM Modi's January Highlights: From Infrastructure to International Relations India Reaching New Heights