కోవిడ్ టీకా మందు ఒకటో డోసు ను గోవా లో వయోజనులు అందరికీ ఇప్పించడం పూర్తి అయిన సందర్భం లో, కోవిడ్ టీకా లబ్ధిదారుల తోను, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 18న ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.

ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం సఫలం అయ్యేటట్లు గా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయాసల లో.. సాముదాయక జన సమీకరణ, అట్టడుగు స్థాయి ప్రాంతాల కు కూడా చేరుకోవడానికి అనువు గా అదే పని గా టీకా ఉత్సవ్ ల ను నిర్వహించడం, పని ప్రదేశాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగజనులు వంటి ప్రాధాన్య సమూహాల కు టీకాకరణ, సందేహాల ను, భయాందోళనల ను నివృత్తి చేయడం కోసం తీసుకొన్న చొరవ లు వంటివి భాగం గా ఉన్నాయి. టీకాల ను త్వరిత గతి న ఇప్పించే క్రమం లో ఆ రాష్ట్రం తౌక్తే తుఫాను వంటి సవాళ్ళ ను కూడా అధిగమించింది.

ఈ సందర్భం లో గోవా ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to revered Shri Kushabhau Thackeray in Bhopal
February 23, 2025

Prime Minister Shri Narendra Modi paid tributes to the statue of revered Shri Kushabhau Thackeray in Bhopal today.

In a post on X, he wrote:

“भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा।”