అస‌మ్ రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో వ‌ర‌ద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ హిమంత బిశ్వ శ‌ర్మ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  వరద తీవ్రత ను త‌గ్గించ‌డం కోసం కేంద్రం ప‌క్షాన చేతనైన అన్ని విధాలు గాను మ‌ద్దతు ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

‘‘అస‌మ్ ముఖ్య‌మంత్రి శ్రీ @himantabiswa తో మాట్లాడాను; రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో త‌లెత్తిన వ‌ర‌ద స్థితి ని గురించి సమగ్రం గా సమీక్షించ‌డ‌మైంది.  వరద స్థితి ప్రభావాన్ని త‌గ్గించ‌డం కోసం కేంద్రం వైపు నుంచి సాధ్యమైన అన్ని ర‌కాలు గాను సాయ‌ప‌డ‌డం జరుగుతుందని హామీ ని ఇవ్వడమైంది.  ప్ర‌భావిత ప్రాంతాల లో నివ‌సిస్తున్న వారందరు సుర‌క్షితం గా, క్షేమం గా ఉండాలి అనినేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Nokia exporting up to 70% of India production, says Tarun Chhabra

Media Coverage

Nokia exporting up to 70% of India production, says Tarun Chhabra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మార్చి 2025
March 04, 2025

Appreciation for PM Modi’s Leadership: Driving Self-Reliance and Resilience