Quote"తమిళనాడు భారత జాతీయవాదానికి కంచుకోట"
Quote"అధీనం ,రాజాజీ మార్గదర్శకత్వంలో మనం మన పవిత్ర పురాతన తమిళ సంస్కృతి నుండి ఒక ఆశీర్వాద మార్గాన్ని కనుగొన్నాము - సెంగోల్ మాధ్యమం ద్వారా అధికార బదిలీ మార్గం"
Quote"1947లో తిరువడుదురై అధీనం ఒక ప్రత్యేక సెంగోల్ ను సృష్టించారు. నేడు, ఆ శకానికి చెందిన చిత్రాలు తమిళ సంస్కృతి - ఆధునిక ప్రజాస్వామ్యంగా భారతదేశ భవితవ్యం మధ్య లోతైన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తున్నాయి.‘‘
Quote"వందల సంవత్సరాల బానిసత్వ ప్రతి చిహ్నం నుండి భారతదేశానికి విముక్తి కలిగించడానికి అధీనం సెంగోల్ ఆరంభం"
Quote"బానిసత్వానికి ముందు ఉన్న జాతి శకానికి స్వేచ్చా భారతదేశాన్ని కలపింది సెంగోలు"
Quote‘ప్రజాస్వామ్య దేవాలయంలో సెంగోల్ కు సముచిత స్థానం లభిస్తోంది‘

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ప్రతిష్టకు ముందు అధీనమ్ స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అధీనమ్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, వారు స్వయంగా ప్రధాని నివాసానికి రావడం గొప్ప అదృష్టమని అన్నారు. పరమశివుని ఆశీస్సుల వల్లే తాను ఆయన శిష్యులందరితో ఒకేసారి సంభాషించగలిగానని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అదీనాలు హాజరై ఆశీస్సులు అందించనుండడం సంతోషదాయకం అని ప్రధాని అన్నారు.

 

స్వాతంత్ర పోరాటంలో తమిళనాడు పాత్రను ప్రధాని ప్రస్తావించారు. భారత జాతీయతకు తమిళనాడు కంచుకోట అని ఆయన అన్నారు. తమిళ ప్రజలకు ఎల్లప్పుడూ భారతి మాత సేవా, సంక్షేమ స్ఫూర్తి ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి సంవత్సరాల్లో తమిళులకు తగిన గుర్తింపు లభించలేదని శ్రీ మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశానికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

 

స్వాతంత్రం వచ్చిన సమయంలో అధికార బదలాయింపు చిహ్నానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తాయని, ఈ విషయంలో భిన్న సంప్రదాయాలు ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. "ఆ సమయంలో, అధీనం , రాజా జీ మార్గదర్శకత్వంలో మనం మన పవిత్ర పురాతన తమిళ సంస్కృతి నుండి ఒక ఆశీర్వాద మార్గాన్ని కనుగొన్నాము - అదే సెంగోల్ మాధ్యమం ద్వారా అధికార బదిలీ మార్గం", అని ఆయన అన్నారు.

దేశ సంక్షేమం పట్ల ఒక వ్యక్తి తన బాధ్యతను, విధినిర్వహణ మార్గం నుంచి ఎన్నటికీ వెనుకడుగు వేయబోననే సంకల్పాన్ని సెంగోల్ గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఆ సమయంలో 1947లో తిరువడుత్తురై అధీనం ఒక ప్రత్యేక సెంగోల్ ను సృష్టించింది. ఈ రోజు, ఆ శకానికి చెందిన చిత్రాలు తమిళ సంస్కృతికి - ఆధునిక ప్రజాస్వామ్యంగా భారతదేశ భవితవ్యానికి మధ్య లోతైన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ ఈ ప్రగాఢమైన బంధం  ఈ రోజు చరిత్ర పుటల నుండి సజీవంగా వచ్చింది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది ఆనాటి సంఘటనలను సరైన కోణం తో  చూడటానికి ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర చిహ్నాన్ని ఎలా గౌరవించారో కూడా తెలుసుకుంటామని చెప్పారు. రాజాజీ, ఇతర అధీనాల దూరదృష్టికి ప్రధాని ప్రత్యేకంగా నమస్కరించి, వందల సంవత్సరాల బానిసత్వ ప్రతి చిహ్నం నుండి స్వేచ్ఛకు నాంది పలికిన సెంగోల్ ప్రాముఖ్యత గురించి తెలియచేశారు.

బానిసత్వానికి పూర్వం ఉన్న దేశ కాలానికి స్వతంత్ర భారతదేశాన్ని కలిపేది సెంగోల్ అని, 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అధికార బదిలీని ఇది సూచిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.

సెంగోల్ మరో ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది భారతదేశ గత సుసంపన్న సంవత్సరాలను , సంప్రదాయాలను స్వతంత్ర భారతదేశ భవిష్యత్తుతో అనుసంధానించిందని ప్రధాన మంత్రి అన్నారు. పవిత్ర సెంగోల్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, దాన్ని ప్రయాగ్ రాజ్ లోని ఆనంద్ భవన్ లో వాకింగ్ స్టిక్ గా ప్రదర్శించారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ భవన్ నుంచి సెంగోల్ ను బయటకు తీసుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వమే. దీనితో, కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ స్థాపన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి క్షణాన్ని పునరుద్ధరించే అవకాశం మనకు లభించిందని ప్రధాన మంత్రి అన్నారు. "ప్రజాస్వామ్య దేవాలయంలో సెంగోల్ కు సముచిత స్థానం లభిస్తోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశపు గొప్ప సంప్రదాయాల చిహ్నమైన సెంగోల్ ను కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకం అని అన్నారు. ‘‘నిరంతరం కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సెంగోల్ మనకు గుర్తు చేస్తుం ది‘‘ అని ఆయన తెలిపారు. 

 

‘అధీనం గొప్ప స్ఫూర్తిదాయక సంప్రదాయం సజీవ పుణ్యశక్తికి చిహ్నం‘ అని ప్రధాన మంత్రి అన్నారు. వారి శైవ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, వారి తత్వశాస్త్రంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రధాన మంత్రి కొనియాడారు.

ఈ పవిత్రమైన పేర్లలో కొన్ని హిమాలయాలలో ఉన్నప్పటికీ వారి హృదయాలకు సమీపంలో ఉన్న పవిత్ర పర్వతమైన కైలాసాన్ని సూచిస్తున్నందున చాలా మంది అధీనాల పేర్లు ఈ స్ఫూర్తిని తెలియజేస్తాయని ఆయన అన్నారు.

మహా శైవ సాధువు తిరుములార్ శివభక్తిని వ్యాప్తి చేయడానికి కైలాసం నుండి వచ్చాడని చెబుతారు. అదేవిధంగా ఉజ్జయిని, కేదార్ నాథ్, గౌరీకుండ్ లను భక్తిశ్రద్ధలతో ప్రస్తావించిన తమిళనాడుకు చెందిన ఎందరో మహానుభావులను ప్రధాని స్మరించుకున్నారు.

 

వారణాసి పార్లమెంటు సభ్యునిగా, తమిళనాడు నుండి కాశీ వెళ్ళి బెనారస్ లోని కేదార్ ఘాట్ వద్ద కేదారేశ్వర ఆలయాన్ని స్థాపించిన ధర్మపురం అధీనంకు చెందిన స్వామి కుమారగురుపర గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. తమిళనాడులోని తిరుప్పనందల్ లోని కాశీ మఠానికి కూడా కాశీ పేరు పెట్టారని తెలిపారు. ఈ మఠం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరుప్పనందల్ లోని కాశీ మఠం యాత్రికులకు బ్యాంకింగ్ సేవలను అందించేదని, తమిళనాడులోని కాశీ మఠంలో డబ్బు డిపాజిట్ చేసి, కాశీలో ధృవీకరణ పత్రాన్ని చూపించి విత్ డ్రా చేసుకోవచ్చని ప్రధాన మంత్రి తెలియజేశారు. "ఈ విధంగా శైవ సిద్ధాంత అనుయాయులు శివభక్తిని వ్యాప్తి చేయడమే కాకుండా, మనలను ఒకరికొకరు దగ్గర చేసే పనిని కూడా చేశారు" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. వందల సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా తమిళ సంస్కృతిని చైతన్యవంతంగా ఉంచడంలో అధీనం వంటి గొప్ప సంప్రదాయం పాత్రను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దాన్ని పెంచి పోషించిన ఘనత దోపిడీ కి గురైన , అణగారిన వర్గాల ప్రజానీకానిదే అని అన్నారు.

'దేశానికి చేసిన సేవల విషయంలో మీ సంస్థలన్నింటికీ ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి , రాబోయే తరాల కోసం పనిచేయడానికి ప్రేరణ పొందడానికి ఇది సరైన సమయం" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.

 

వచ్చే 25 సంవత్సరాల కోసం నిర్ధేశించిన

లక్ష్యాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వందవ స్వాతంత్ర దినోత్సవం నాటికి బలమైన, స్వావలంబన, సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించాలన్నది సంకల్పమని

అన్నారు. దేశం 2047 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నప్పుడు అధీనం లది చాలా ముఖ్యమైన పాత్ర అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. లక్షలాది మంది దేశప్రజలు 1947లో అధీనం పాత్రతో తిరిగి పరిచయం అయ్యారని ఆయన అన్నారు. 'మీ సంస్థలు ఎల్లప్పుడూ సేవా విలువలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఒకరితో ఒకరు అనుసంధానం కావడానికి, వారిలో సమానత్వ భావనను సృష్టించడానికి మీరు ఒక గొప్ప ఉదాహరణను అందించారు", అని ఆయన అన్నారు.

 

ప్రసంగాన్ని ముగిస్తూ,  భారతదేశ బలం దాని ఐక్యతపై ఆధారపడి ఉందని ప్రధాన మంత్రి  స్పష్టం చేశారు. దేశ ప్రగతికి అడ్డంకులు సృష్టించి వివిధ సవాళ్లు విసురుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భారత దేశ పురోగతికి ఆటంకం కలిగించే వారు మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ సంస్థల నుండి దేశానికి లభిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక బలంతో ప్రతి సవాలును ఎదుర్కొంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను", అని విశ్వాసం వెలిబుచ్చారు. 

 

 

 

 

 

 

  • Joseph Paulraj alais JOJ (Author of KANNAKI KOTTAI Novel Book) June 15, 2023

    Our PM MODIJI is Blessed by All Gods in this World. So surely He will Become The Highest Political Leader for This World. As We Are Indians surely we can gets Proud in this World because of Our Beloved PM MODIJI
  • Vishwas Kulkarni June 06, 2023

    Absolutely Glorious History of Hindu Sanatan Sanskriti is shinning, blooming, strengthening by Sengol's Restoration in New Parliament House,by True Matru Bhakta, Hon'ble PM Shri Narendra Modi ji. We are ONE, our Sanskriti is ONE, our culture is ONE, Our DNA, liking, food, blood, sorrow ONE.👏👏
  • CHANDRA KUMAR May 31, 2023

    साक्षी की हत्या करके साहिल जेल में है। बीजेपी को सिर्फ इतना करना चाहिए की साक्षी के लाश को देश के सभी राज्य और सभी जिले में घुमाया जाए। ट्रांसपेरेंट एसी में रखकर साक्षी की लाश को रखकर जब देश भर में घुमाएंगे तब जाकर देश वासियों को मालूम होगा की बीजेपी का सत्ता में रहना क्यों जरूरी है। इसके बाद साहिल को बांधकर उसी जगह पर खड़ा कर दीजिए जहां साक्षी का चाकू गोदकर और पत्थर से कुचल कर हत्या किया गया। जनता से कह दीजिए, यह अपराधी संविधान से सजा पाने के योग्य नहीं है। इसे आपलोग सजा दीजिए। बृजभूषण पर झूठा आरोप लगाकर कांग्रेस पार्टी कर्नाटक चुनाव जीत गया। अब बीजेपी को साहिल को जनता को सौंपकर अपना शक्ति दिखा देना चाहिए। सुप्रीम कोर्ट सरकार से ऊपर नहीं है। हिंदू बेटियों की लगातार हत्या कब तक इन झूठे न्यायालय के फाइल में खो जाने दे। एक बार इस हत्यारे को जनता के हाथ में दे दीजिए। भारतीय जनता, बीजेपी का एहसानमंद हो जायेगा। जिस तरह गुजरात में गोधरा के दंगा में जली लाशें, पूरे गुजरात में घुमा दिए थे, उसी तरह, जब भी किसी हिंदू बेटी की नृशंस हत्या मुस्लिमों के द्वारा हो, तो उस बेटी की लाश को पूरे देश में घुमा दीजिए। देश वासियों को देखने दीजिए, उसके बेटियों को कैसे मारा जा रहा है। उत्तर प्रदेश में एक दलित लड़की की लाश को रात में जला देने पर यही कांग्रेस देश विदेश में बीजेपी को बदनाम कर दिया। अब बीजेपी को चाहिए की साक्षी के लाश को देश भर में प्रत्यक्ष जिला में प्रदर्शित किया जाए। बीजेपी को मालूम होना चाहिए की , जब श्री राम की पत्नी सीता का अपहरण , रबमवान ने किया, तब भारत के सभी दक्षिण के राज्य के निवासियों से श्री राम ने कहा, रावण ने आज मेरी पत्नी का अपहरण किया, देख लो कल तुम्हारी पत्नी का अपहरण ना हो जाए। इससे दक्षिण के सभी भारतीय राज्य के निवासी एक साथ रावण के विरुद्ध युद्ध के लिए चल पड़े। जब चितौड़ में लाखों हिंदू स्त्रियां सती हो गईं तब हिंदुओं ने एक साथ युद्ध करने के लिए एकजुट हो गए। अब साक्षी जैसी सभी हिंदू लड़कियों का जब भी कोई मुस्लिम हत्या करे। उसकी लाश को भारतीय जनता के बीच घुमाइए, फिर देखिए बीजेपी का काम कैसे आसान हो जायेगा। कांग्रेस पार्टी का मुस्लिम तुष्टिकरण और मुस्लिमों के द्वारा हिंदू लड़कियों का संगठित जिहादी हत्याएं और क्रूरताएं , भारतवासियों के समक्ष प्रस्तुत किया जाए। कोई किंतु परंतु नहीं, लड़की का क्या दोष है और क्या नहीं। साक्षी की हत्या टैटू बना लेने से हुआ या प्रवीण से बात करने से हुआ, या कोई भी बहाना हो। एक हिंदू बेटी का एक मुस्लिम लड़के ने बहुत ही बेरहमी से हत्या किया है, इसीलिए उस मुस्लिम लड़के को जनता के बीच हाथ पैर बांधकर खड़ा कर दीजिए। कांग्रेस पार्टी और क्रूर मुस्लिमों को दिखाइए की असली मॉब लिंचिंग क्या होती है। जब जब हिंदू लड़की की हत्या होगी, तब तब उन मुस्लिम लड़कों का मॉब लिंचिंग किया जायेगा। सुप्रीम कोर्ट और बाकी कोर्ट अपने लंबित केस का सुनवाई पूरी करे। इन क्रूर मुस्लिमों का सीधा मॉब लिंचिंग कराया जाए। सबसे पहले साहिल की भारतीय नागरिकता राष्ट्रपति द्वारा रद्द किया जाए, ताकि संवैधानिक न्यायालय के द्वारा उसका मुकदमा चलाने का रास्ता खत्म हो जाए। फिर उस साहिल को दिल्ली के उसी जगह पर हाथ पैर बांधकर खड़ा कर दीजिए, और भीड़ के द्वारा उसका हत्या करा दीजिए। हिंदू बेटियों का लव जिहाद में और जान गंवाने देना ठीक नहीं। इन क्रूर लोगों के साथ क्रूरतम तरीके से निबटने की जरूरत है।
  • RAJENDRA NATH RAWANI May 30, 2023

    pranam Sir 🙏🌺🙏
  • Ravi Shankar May 30, 2023

    हर हर महादेव🚩🚩🇮🇳🇮🇳🙏🙏
  • Tribhuwan Kumar Tiwari May 29, 2023

    वंदेमातरम सादर प्रणाम सर सादर त्रिभुवन कुमार तिवारी पूर्व सभासद लोहिया नगर वार्ड पूर्व उपाध्यक्ष भाजपा लखनऊ महानगर उप्र भारत
  • अनन्त राम मिश्र May 29, 2023

    अनन्त हार्दिक शुभकामनाएं और हार्दिक बधाई
  • DIpak S Upadhye May 29, 2023

    जय श्री राम् Dipak Upadhye Mandal Sachiv Kasarvadvali Thane 9422809721
  • Jayakumar G May 29, 2023

    🌺செங்கோல் இந்திய அரசியல் கலாச்சார அடையாளம்🆔🌺
  • LAVKUSH mishra May 28, 2023

    बहुत बहुत बधाई हार्दिक शुभकामनाएं
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Artificial intelligence & India: The Modi model of technology diffusion

Media Coverage

Artificial intelligence & India: The Modi model of technology diffusion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 మార్చి 2025
March 22, 2025

Citizens Appreciate PM Modi’s Progressive Reforms Forging the Path Towards Viksit Bharat