విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల ను తీసుకు రావాలన్న తన వచనబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతీయ విశ్వవిద్యాలయాల ప్రదర్శన మెరుగు పడినందుకు ప్రధాన మంత్రి తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.

 

క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతదేశాని కి చెందిన విశ్వవిద్యాలయాల ప్రదర్శన లో నిరంతరం నమోదు అవుతున్న మెరుగుదల ను గురించి క్యుఎస్ క్వాక్‌ క్వెరెలీ సైమండ్స్ లిమిటెడ్ యొక్క సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నున్జియో క్వాక్ వెరెలీ ప్రశ్న కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

 

‘‘గడచిన దశాబ్ద కాలం లో, మేము విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల పైన శ్రద్ధ వహించాము. ఇది క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో ప్రతిబింబించింది. విద్యార్థుల కు, ఫేకల్టీ కి మరియు సంస్థల కు వారి యొక్క కఠోర శ్రమ కు మరియు సమర్పణ భావాని కి ఇవే అభినందన లు. ఈ పదవీ కాలం లో, మేము పరిశోధనల కు మరియు నూతన ఆవిష్కరణల కు మరింత సమర్థన ను అందించాలి అని తలుస్తున్నాము.’’

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath

Media Coverage

India's defence exports surge to record Rs 23,622 crore in 2024-25: Rajnath
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM reflects on Navratri's sacred journey with worship of Maa Ambe
April 02, 2025

The Prime Minister Shri Narendra Modi today reflected on Navratri’s sacred journey with worship of Maa Ambe. Urging everyone to listen, he shared a prayer dedicated to the forms of Devi Maa.

In a post on X, he wrote:

“नवरात्रि में मां अम्बे की उपासना सभी भक्तों को भावविभोर कर देती है। देवी मां के स्वरूपों को समर्पित यह स्तुति अलौकिक अनुभूति देने वाली है। आप भी सुनिए…”