పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ వర్థంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి సంపూర్ణ జీవనం ‘సర్వజన హితాయ-సర్వజన సుఖాయ’ సిద్ధాంతం ఆధారం గా గడచింది. వారు బోధించిన ఏకాత్మ మానవవాదం భారతదేశం లోనే కాక ప్రపంచం లో కూడాను అనేక సమస్యల కు పరిష్కారాన్ని చూపించగలిగేటటువంటిది గా ఉంది. ఆయన వర్థంతి సందర్భం లో ఇదే నా గౌరవ పూర్వకమైన శ్రద్ధాంజలి. ’’ అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod

Media Coverage

Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond