బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘బిహార్ పూర్వ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారికి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. జన్నాయక్ తన సంపూర్ణ జీవనాన్ని సామాజిక న్యాయ సాధనకే అంకితం చేయడంతో పాటు ఈ దిశలో అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన జీవనం, ఆయన ఆదర్శాలు దేశంలో ప్రతి ఒక్క తరానికి ప్రేరణనిస్తూనే ఉంటాయి.’’
बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न कर्पूरी ठाकुर जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। जननायक ने अपना संपूर्ण जीवन सामाजिक न्याय के लिए समर्पित कर दिया और इस दिशा में अनेक प्रयास किए। उनका जीवन और आदर्श देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) January 24, 2025