భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని దేశ ప్రజలు గిరిజన గౌరవ దినోత్సవంగా కూడా జరుపుకొంటున్నారు. మాతృభూమి అభిమానాన్నీ, గౌరవాన్నీ పరిరక్షించడానికి భగవాన్ బిర్సా ముండా జీ సర్వస్వాన్నీ త్యాగం చేశారని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మాతృభూమి గౌరవాభిమానాలను పరిరక్షించడానికి తన సర్వస్వాన్ని సమర్పించినవారు భగవాన్ బిర్ సా ముండా జీ. ఆయన జయంతి నాడు ‘గిరిజన గౌరవ దినోత్సవాన్ని మనం జరుపుకొంటున్నాం. ఈ పవిత్ర దినాన ఆయనకు నా శతకోటి వందనాలు. 

#JanjatiyaGauravDiwas”

“भगवान बिरसा मुंडा जी ने मातृभूमि की आन-बान और शान की रक्षा के लिए अपना सर्वस्व न्योछावर कर दिया। उनकी जन्म-जयंती ‘जनजातीय गौरव दिवस’ के पावन अवसर पर उन्हें मेरा कोटि-कोटि नमन।

#JanjatiyaGauravDiwas”

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution