పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జాతీయ పురోగమనం, పేదలకు సేవ దిశగా ఆయన కృషి చిరస్మరణీయం. ఆయన దార్శనికత స్ఫూర్తితో అణగారిన, వెనుకబడిన వర్గాలవారికీ ప్రగతి ఫలాలు అందే విధంగా మేం అహర్నిశలూ శ్రమిస్తున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
World Bank bullish on India, reaffirms confidence in its economic potential

Media Coverage

World Bank bullish on India, reaffirms confidence in its economic potential
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఫెబ్రవరి 2025
February 26, 2025

Citizens Appreciate PM Modi's Vision for a Smarter and Connected Bharat