మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం ఆయన నివాసంలో నివాళి అర్పించారు. ‘‘దేశానికి ఆయన అందించిన సేవలను భారత్ ఎప్పటికీ మరవలేదు’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

 

|
|
|

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఆయన నివాసంలో నివాళి అర్పించాను. దేశానికి ఆయన అందించిన సేవలను భారత్ ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’. 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution