Reiterates the government's resolve for the progress of Lakshadweep

 

భారత ప్రభుత్వం ద్వారా లక్షద్వీప్ లో అమలవుతున్న వివధ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను పాల్గొన్న సమావేశం తాలూకు దృశ్యాల ను శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘భారత ప్రభుత్వం లక్షద్వీప్ లో అమలు చేస్తున్న వివిధ పథకాల యొక్క లబ్ధిదారుల తో సమావేశం కావడం ఆనందాన్ని కలిగించింది. మహిళల సమూహం వారి యొక్క స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) ఏ విధం గా ఒక ఉపాహారశాల ను ప్రారంభించే దిశ లో పాటుపండిందీ, తద్ద్వారా వారు వారి సొంత కాళ్ళ మీద నిలబడగలిగిందీ వివరించింది. ఒక వయోవృద్ధ వ్యక్తి తనకు సోకిన హృదయకోశ రుగ్మత కు చికిత్స ను పొందడం లో ఆయుష్మాన్ భారత్ ఏ విధం గా తనకు సాయ పడిందీ తెలియ జేశారు. పిఎమ్-కిసాన్ వల్ల ఒక మహిళా రైతు జీవనం లో మార్పు వచ్చిన సంగతి ని గురించి ఆమె చెప్పారు. ఉచిత ఆహార పదార్థాల ను గురించి, దివ్యాంగుల కు లభిస్తున్నటువంటి ప్రయోజనాల ను గురించి, పిఎమ్-ఆవాస్ ను గురించి, కిసాన్ క్రెడిట్ కార్డుల ను గురించి, ఉజ్జ్వల యోజన ను గురించి, ఇంకా పలు పథకాల ను గురించి మరి కొందరు ఈ సమావేశం లో మాట్లాడారు. అభివృద్ధి తాలూకు ఫలాలు అతి సుదూర ప్రాంతాల లో సైతం ప్రజల లో భిన్న వర్గాల కు అందుతూ ఉండడాన్ని గమనించడం నిజం గా సంతృప్తి ని కలిగించింది.’’ అని తెలిపారు.

 

 

 

PM Modi also reiterated the government's commitment to the progress of Lakshadweep.

"Since the last 9 years we have worked to enhance Lakshadweep's progress and our resolve only got stronger!"

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre

Media Coverage

India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties