






ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎందరో కర్మ యోగుల దశాబ్దాల తరబడి కఠోర శ్రమ ఫలితం గా ఏర్పడినట్లు పేర్కొన్నారు. సిద్ధార్థ్ నగర్ సైతం కీర్తి శేషుడు మాధవ్ ప్రసాద్ త్రిపాఠి గారి రూపం లో ప్రజాసేవ పట్ల తత్పరత కలిగిన ఒక ప్రతినిధి ని దేశాని కి అందించిందని, ఆయన చేసిన అవిశ్రాంత కృషి ప్రస్తుతం దేశ ప్రజల కు తోడ్పడుతోందన్నారు. సిద్ధార్థ్ నగర్ లోని కొత్త వైద్య కళాశాలల కు మాధవ్ బాబు పేరు ను ఆయన జత చేశారు. ఇది ఆయన సేవల కు అర్పించే ఒక నిజమైన నివాళి అని ఆయన అన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే యువ డాక్టర్ లు ప్రజల కు సేవలు అందించడానికి వారికి మాధవ్ బాబు గారి పేరు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
కొత్త గా 9 వైద్య కళాశాల లను నిర్మించడం తో దాదాపుగా రెండున్నర వేల కొత్త పడక లు ఏర్పాటు అయ్యాయని, 5 వేలకు పైగా డాక్టర్ లు మరియు పారా మెడిక్స్ కు నూతనం గా ఉపాధి అవకాశాలు అందివచ్చాయని ప్రధాన మంత్రి తెలిపారు. దీనితో ప్రతి సంవత్సరం వందల కొద్దీ యువతీ యువకుల కు వైద్య విద్య తాలూకు ఒక కొత్త దారి తెరచుకొంది అని ఆయన అన్నారు.
మెనింజైటిస్ కారణం గా దుఃఖదాయక మరణాలు సంభవించినందు వల్ల పూర్వాంచల్ ప్రతిష్ట ను ఇదివరకటి ప్రభుత్వాలు ధ్వంసం చేశాయని ప్రధాన మంత్రి అన్నారు. అదే పూర్వాంచల్, మరి అదే ఉత్తర్ ప్రదేశ్ ఇక భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాల కు ఆరోగ్య సంబంధ కొత్త వెలుగు లను ప్రసరించబోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు పార్లమెంటు లో సభ్యుని గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం లో అధ్వానమైన వైద్య వ్యవస్థ తాలూకు యాతన ను పార్లమెంటు దృష్టి కి తీసుకు వచ్చినప్పటి ఉదంతాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు సేవ చేసేందుకు యోగి గారికి ఒక అవకాశం లభించడం తో, ఈ ప్రాంతం లో మెదడువాపు వ్యాధి ప్రాబల్యాన్ని అడ్డుకొని వేలకొద్దీ బాలల ప్రాణాల ను కాపాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రభుత్వం సూక్ష్మ బుద్ధి ని కలిగి ఉన్నప్పుడు, పేదల బాధ ను అర్థం చేసుకొనే ఒక కరుణాపూరితమైన భావన అంటూ ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. ఇలాంటి కార్య సాధనలు సంభవం అవుతాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
అన్నేసి మెడికల్ కాలేజీల ను దేశ ప్రజల కు అంకితం చేయడం అనేది రాష్ట్రం లో ఒక అపూర్వం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇదివరకు ఇలాంటి ఘటన సంభవించలేదు. మరి ఇప్పుడే ఇది ఎందుకు జరుగుతోంది అని అంటే అందుకు ఒకే ఒక్క కారణం ఉంది; అది రాజకీయ ఇచ్ఛాశక్తి, రాజకీయ ప్రాధాన్యమూను’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దిల్లీ లో 7 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాలు, నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం వోట్ల కోసం పని చేసేవి. మరి అవి వోట్ల ను పరిగణన లోకి తీసుకుని ఏ చిన్న ఆసుపత్రి నో, లేదా ఔషధశాల నో ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంతృప్తి చెందేవి అని ప్రధాన మంత్రి వివరించారు. చాలా కాలం పాటు అయితే భవనాన్ని నిర్మించకపోవడం గాని, లేదా ఒకవేళ భవనం తయారు అయినప్పటికీ అందులో ఎలాంటి యంత్రాలు లేకపోవడం గాని, లేదా ఒకవేళ భవనం, యంత్రాలు ఉన్నా కూడాను వైద్యులు , ఇతర సిబ్బంది అంటూ లేకపోవడం గాని జరిగేవి. అవినీతి పేదల వద్ద నుంచి వేల కోట్ల కొద్దీ రూపాయల ను దోపిడీ చేసే అవినీతి తాలూకు చక్రం అనేది నిర్దయ గా రోజులో ఇరవైనాలుగు గంటలూ తిరుగుతూ ఉండేది అని ప్రధాన మంత్రి అన్నారు.
2014వ సంవత్సరాని కంటే ముందు మన దేశం లో మెడికల్ సీట్లు 90,000 కన్నా తక్కువ గా ఉండేవి అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 7 సంవత్సరాల లో, దేశం లో 60,000 మెడికల్ సీట్ల ను కొత్త గా కల్పించడమైందని ఆయన అన్నారు. ఇక్కడ ఉత్తర్ ప్రదేశ్ లో కూడాను, 2017వ సంవత్సరం వరకు 1900 మెడికల్ సీట్లు మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. అదే డబల్ ఇంజన్ ప్రభుత్వం హయాం లో, 1900కు పైగా సీట్ల ను నాలుగేళ్ళ కాలం లోనే సమకూర్చడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.
सिद्धार्थनगर के नए मेडिकल कॉलेज का नाम माधव बाबू के नाम पर रखना उनके सेवाभाव के प्रति सच्ची कार्यांजलि है।
— PMO India (@PMOIndia) October 25, 2021
माधव बाबू का नाम यहां से पढ़कर निकलने वाले युवा डॉक्टरों को जनसेवा की निरंतर प्रेरणा भी देगा: PM @narendramodi
आज केंद्र में जो सरकार है, यहां यूपी में जो सरकार है, वो अनेकों कर्मयोगियों की दशकों की तपस्या का फल है।
— PMO India (@PMOIndia) October 25, 2021
सिद्धार्थनगर ने भी स्वर्गीय माधव प्रसाद त्रिपाठी जी के रूप में एक ऐसा समर्पित जनप्रतिनिधि देश को दिया, जिनका अथाह परिश्रम आज राष्ट्र के काम आ रहा है: PM @narendramodi
9 नए मेडिकल कॉलेजों के निर्माण से, करीब ढाई हज़ार नए बेड्स तैयार हुए हैं, 5 हज़ार से अधिक डॉक्टर और पैरामेडिक्स के लिए रोज़गार के नए अवसर बने हैं।
— PMO India (@PMOIndia) October 25, 2021
इसके साथ ही हर वर्ष सैकड़ों युवाओं के लिए मेडिकल की पढ़ाई का नया रास्ता खुला है: PM @narendramodi
जिस पूर्वांचल की छवि पिछली सरकारों ने खराब कर दी थी,
— PMO India (@PMOIndia) October 25, 2021
जिस पूर्वांचल को दिमागी बुखार से हुई दुखद मौतों की वजह से बदनाम कर दिया गया था,
वही पूर्वांचल, वही उत्तर प्रदेश, पूर्वी भारत को सेहत का नया उजाला देने वाला है: PM @narendramodi
आज यूपी के लोग ये भी देख रहे है कि जब योगी जी को जनता-जनार्दन ने सेवा का मौका दिया तो कैसे उन्होंने दिमागी बुखार को बढ़ने से रोक दिया, इस क्षेत्र के हजारों बच्चों का जीवन बचा लिया।
— PMO India (@PMOIndia) October 25, 2021
सरकार जब संवेदनशील हो, गरीब का दर्द समझने के लिए मन में करुणा का भाव हो तो इसी तरह काम होता है: PM
यूपी के भाई-बहन भूल नहीं सकते कि कैसे योगी जी ने संसद में यूपी की बदहाल मेडिकल व्यवस्था की व्यथा सुनाई थी।
— PMO India (@PMOIndia) October 25, 2021
योगी जी तब मुख्यमंत्री नहीं थे, सांसद थे: PM @narendramodi
क्या कभी किसी को याद पढ़ता है कि उत्तर प्रदेश के इतिहास में कभी एक साथ इतने मेडिकल कॉलेज का लोकार्पण हुआ हो?
— PMO India (@PMOIndia) October 25, 2021
बताइए, क्या कभी ऐसा हुआ है?
पहले ऐसा क्यों नहीं होता था और अब ऐसा क्यों हो रहा है, इसका एक ही कारण है- राजनीतिक इच्छाशक्ति और राजनीतिक प्राथमिकता: PM @narendramodi
सालों-साल तक या तो बिल्डिंग ही नहीं बनती थी, बिल्डिंग होती थी तो मशीनें नहीं होती थीं, दोनों हो गईं तो डॉक्टर और दूसरा स्टाफ नहीं होता था।
— PMO India (@PMOIndia) October 25, 2021
ऊपर से गरीबों के हजारों करोड़ रुपए लूटने वाली भ्रष्टाचार की सायकिल चौबीसों घंटे अलग से चलती रहती थी: PM @narendramodi
7 साल पहले जो दिल्ली में सरकार थी और 4 साल पहले जो यहां यूपी में सरकार थी, वो पूर्वांचल में क्या करते थे?
— PMO India (@PMOIndia) October 25, 2021
जो पहले सरकार में थे, वो वोट के लिए कहीं डिस्पेंसरी की, कहीं छोटे-मोटे अस्पताल की घोषणा करके बैठ जाते थे: PM @narendramodi
यहां उत्तर प्रदेश में भी 2017 तक सरकारी मेडिकल कॉलेजों में मेडिकल की सिर्फ 1900 सीटें थीं।
— PMO India (@PMOIndia) October 25, 2021
जबकि डबल इंजन की सरकार में पिछले चार साल में ही 1900 सीटों से ज्यादा मेडिकल सीटों की बढ़ोतरी की गयी है: PM @narendramodi
2014 से पहले हमारे देश में मेडिकल की सीटें 90 हज़ार से भी कम थीं।
— PMO India (@PMOIndia) October 25, 2021
बीते 7 वर्षों में देश में मेडिकल की 60 हज़ार नई सीटें जोड़ी गई हैं: PM @narendramodi