ఇటీవల జరిగిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు: "ఇటీవల జరిగిన యు-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశపు కుస్తీ పరాక్రమం, మరింత దేదీప్యంగా ప్రకాశిస్తుంది, ఎందుకంటే మనం అత్యుత్తమమైన 9 పతకాలు సాధించాము, వాటిలో 6 మా నారీ శక్తి గెలుచుకుంది. మా ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ ఛాంపియన్షిప్లలో రాబోయే రెజ్లర్లు మా రెజ్లర్ల గొప్ప పట్టుదలకు నిదర్శనం. వారికి అభినందనలు, వారి రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు."
India's wrestling prowess shines brighter with its best ever performance at the recently held U-23 World Wrestling Championships as we secure outstanding 9 medals, of which 6 are won by our Nari Shakti. This remarkable performance of our upcoming wrestlers at the World…
— Narendra Modi (@narendramodi) November 2, 2023