భారత్‌లోని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవు నుంచి మయన్మార్‌లో ‘కాలాదాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌’పోర్ట్‌ ప్రాజెక్టు’ కింద నిర్మించిన ‘సిట్వే’ రేవుకు తొలి నౌకను నడపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“అనుసంధానం, వాణిజ్య విస్తరణకు సంబంధించి ఇదొక గొప్ప సమాచారం” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India's services sector 'epochal opportunity' for investors: Report

Media Coverage

India's services sector 'epochal opportunity' for investors: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూలై 2025
July 09, 2025

Appreciation by Citizens on India’s Journey to Glory - PM Modi’s Unstoppable Legacy