క్ష‌య తృతీయ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్ర‌త్యేక ప‌ర్వ‌దినం ప్ర‌జ‌లంద‌రి జీవితాల‌ను స‌క‌ల సౌభాగ్యాల‌తో నింపాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

ఈ మేర‌కు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

‘‘అక్ష‌య తృతీయ విశిష్ట‌ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మీకంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ఈ ప్ర‌త్యేక దినం ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో స‌క‌ల సౌభాగ్యాలు నింపాల‌ని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian tea industry's export reaches decade high of 255 mn kg in 2024

Media Coverage

Indian tea industry's export reaches decade high of 255 mn kg in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12మార్చి 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise