మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో మీ అందరికీ ఇవే శుభాకాంక్షలు. జయ్ శ్రీకృష్ణ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Greetings to you all on the auspicious occasion of Janmashtami.
— Narendra Modi (@narendramodi) August 30, 2021
आप सभी को जन्माष्टमी की ढेरों शुभकामनाएं।
जय श्रीकृष्ण!