గ్రామ ప్రాంతాల లో నివసించే కుటుంబాల కు పంపు ద్వారా నీటి ని అందించే ప్రక్రియ 60 శాతం మేర కు పూర్తి అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలాల్లో ఈ నల్లా నీటి లభ్యత పరిధి ని మరింత గా వృద్ధి చెందింప చేయడం కోసం మేం సాధ్యమైన సకల ప్రయాసల ను చేపడుతున్నాం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఇది ఒక శ్రేష్ఠమైన కార్యసాధన, అంతేకాక ఈ కార్యసాధన అనేక మంది కి వారి జీవనాన్ని శక్తియుక్తం గా మార్చుతుంది కూడాను. రాబోయే కాలాల్లో ఈ నల్లా నీటి లభ్యత పరిధి ని మరింత గా వృద్ధి చెందింప చేయడం కోసం మేం సాధ్యమైన సకల ప్రయాసల ను చేపడుతున్నాం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This is an outstanding achievement and will empower several lives. We are doing everything possible to increase this coverage at an even greater pace in the times to come. https://t.co/prHjrIhz02
— Narendra Modi (@narendramodi) April 4, 2023