నైజీరియా అధ్యక్షుడు శ్రీ బోలా ఆహమద్ టీనుబూ  ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్’’ జాతీయ పురస్కారాన్ని  స్టేట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రాజనీతి కౌశలానికి, భారత్-నైజీరియా సంబంధాలను పెంచడంలో  ఆయన అందించిన గొప్ప తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసి,  గౌరవించారు. ప్రధాని దూరాలోచన భరిత నాయకత్వ మార్గదర్శకత్వంలో  భారతదేశం ప్రపంచంలో ఓ మహా శక్తిగా రూపొందిందని, అనేక మార్పులను తీసుకు వచ్చిన ఆయన పరిపాలన ఏకతను, శాంతిని, అందరికీ  సమృద్ధిని పెంచిందని పురస్కార సన్మానపత్రంలో పేర్కొన్నారు.
 

|

పురస్కారాన్ని ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలతో పాటు భారత్ కు , నైజీరియాకు మధ్య చిరకాలంగా వర్ధిల్లుతూ వస్తున్న చరిత్రాత్మక మైత్రికి అంకితమిచ్చారు. రెండు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని,   వికాస శీల దేశాల ఆకాంక్షల విషయంలో నైజీరియా, భారత్ ల ఉమ్మడి నిబద్ధతను ఈ మాన్యత ప్రధానంగా చాటిచెబుతోందని కూడా ఆయన అన్నారు.
 

|

ఈ పురస్కార గౌరవాన్ని 1969 తరువాత తొలిసారి ఓ విదేశీ నేతకు ఇచ్చారు. ఆ నేత ఎవరో కాదు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

 

|

Click here to read full text speech

  • Vivek Kumar Gupta January 08, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta January 08, 2025

    नमो .......................🙏🙏🙏🙏🙏
  • கார்த்திக் December 08, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌹 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌹🌹 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌹🌸
  • JYOTI KUMAR SINGH December 08, 2024

    🙏
  • Preetam Gupta Raja December 08, 2024

    जय श्री राम
  • கார்த்திக் December 04, 2024

    🌺ஜெய் ஸ்ரீ ராம்🌺जय श्री राम🌺જય શ્રી રામ🌺 🌺ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌺ଜୟ ଶ୍ରୀ ରାମ🌺Jai Shri Ram 🌺🌺 🌺জয় শ্ৰী ৰাম🌺ജയ് ശ്രീറാം 🌺 జై శ్రీ రామ్ 🌺🌹
  • DEBASHIS ROY December 04, 2024

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • DEBASHIS ROY December 04, 2024

    joy hind joy bharat
  • DEBASHIS ROY December 04, 2024

    bharat mata ki joy
  • ram Sagar pandey December 02, 2024

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఫెబ్రవరి 2025
February 22, 2025

Citizens Appreciate PM Modi's Efforts to Support Global South Development