అసమ్ లో దిగ్గజ నటుడు శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూశారని తెలిసి దు:ఖించాను.  ఆయన అసమ్ లో చలనచిత్ర పరిశ్రమ కు మార్గదర్శకప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన యొక్క వివిధ కార్యాల ను చలనచిత్ర ప్రేమికులు అనేకులు గుర్తుపెట్టుకొంటారు.  ఆయన కుటుంబానికి మరియు ఆయన అభిమానుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi’’  

"অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi"

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 మార్చి 2025
March 24, 2025

Viksit Bharat: PM Modi’s Vision in Action