ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడాననీ, ఈ విషాద ఘటనలో బాధితులకు సాయపడడానికి అవసరమైన అన్ని  చర్యలను తీసుకొంటున్నారనీ శ్రీ మోదీ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా శ్రీ మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
 

‘‘ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో జరిగిన ఘటన అత్యంత దు:ఖదాయకంగా ఉంది. దగ్గరి బంధువులను కోల్పోయిన భక్తజనులకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతోపాటే గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. బాధితులకు అన్ని విధాలుగాను సాయపడడానికి స్థానిక పాలనా యంత్రాంగం
అప్రమత్తమైంది. ఈ విషయమై నేను ముఖ్యమంత్రి యోగి గారితో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాను’’.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
RSS is banyan tree of India's Immortal culture, says PM Modi

Media Coverage

RSS is banyan tree of India's Immortal culture, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మార్చి 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership