‘నివేశక్ దీదీ’ కార్యక్రమం లో భాగం గా ‘నీటి మీద తేలియాడే ఆర్థిక అక్షరాస్యత సంబంధి ఒకటో శిబిరాన్ని’ భారతదేశం లో గల జమ్ము మరియు కశ్మీర్ లోని శ్రీనగర్ లో నెలకొన్న డల్ సరస్సు లో నిర్వహించినందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘అద్భుతమైనటువంటి కార్యక్రమం.. ఇది మహిళ ల యొక్క సశక్తీకరణ ను మరింత గా బలపరుస్తుంది.’’ అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Modi’s podcast with Fridman showed an astute leader on top of his game

Media Coverage

Modi’s podcast with Fridman showed an astute leader on top of his game
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 మార్చి 2025
March 18, 2025

Citizens Appreciate PM Modi’s Leadership: Building a Stronger India