QuoteGujarat has come a long way from the days of the past, when it faced tremendous water shortage: PM
QuoteThe more people have access to water, the more doors of progress will open: PM Modi
QuotePM Modi calls for embracing the latest technology in the sphere of water conservation

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌని యోజన లో భాగంగా రాజ్ కోట్ సమీపంలోని అజీ డ్యామ్ ను నీటితో నింపే ప్రక్రియను ఈ రోజు ప్రారంభించారు.

|
|

ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఒకప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గుజరాత్  ఆ రోజుల నుండి చాలా దూరం పయనించిందన్నారు.

|

గత రెండు దశాబ్దాల కాలంలో గుజరాత్ అభివృద్ధి ప్రయాణంలో అనేక సకారాత్మకమైన మార్పులు చోటు చేసుకొన్నట్లు ఆయన చెప్పారు.

|

జల లభ్యత ఎంత ఎక్కువ మంది ప్రజలకు దక్కితే అంత ఎక్కువగా ప్రగతికి ద్వారాలు తెరచుకొంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  నీటిని సాధ్యమైనంత త్వరగా అందివ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టంచేశారు.  నీటిని వీలయినంతవరకు సంరక్షిస్తూ, జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత కూడా ఉందని తెలిపారు.

 జల సంరక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Ayurveda Tourism: India’s Ancient Science Finds a Modern Global Audience

Media Coverage

Ayurveda Tourism: India’s Ancient Science Finds a Modern Global Audience
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
May 06, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 25 ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

 దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ సలహాలను పంచుకోండి.