2023-24 లో ఇంతవరకు మంజూరు చేసినటువంటి పేటెంటు ల సంఖ్య అత్యధికం గా ఉండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

వాణిజ్యం మరియు పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక విషయాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘ఇది ఒక చెప్పుకోదగినటువంటి కార్యసాధన, ఇది నూతన ఆవిష్కరణ లు అండ గా ఉండగా జ్ఞాన ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బాట లో మనం పయనిస్తున్నాం అని సూచించే ఒక మైలురాయి అని చెప్పవచ్చును. ఈ విధమైనటువంటి ప్రగతి తాలూకు ముఖ్య లబ్ధిదారులు ఎవరయ్యా అంటే వారు భారతదేశం యొక్క యువతీ యువకులే సుమా.’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Independence Day and Kashmir

Media Coverage

Independence Day and Kashmir
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఆగష్టు 2025
August 13, 2025
  • PM Modi’s Vision for India’s Development: Connecting People through Growth & Prosperity