ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, జూన్ 28వ తేదీ నాడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లా లో గ‌ల మ‌గ్ హర్ ను సంద‌ర్శించ‌నున్నారు.

గొప్ప సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ గారి 500వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి సంత్ క‌బీర్ స‌మాధి వ‌ద్ద పుష్పాంజ‌లిని ఘ‌టిస్తారు.

ప్ర‌ధాన మంత్రి సంత్ క‌బీర్ గుహ ను కూడా సంద‌ర్శిస్తారు. ఆ మ‌హా సాధువు యొక్క ప్ర‌బోధాలను మ‌రియు భావ‌జాలాన్ని గురించి ప్ర‌ముఖంగా చాటిచెప్పేట‌టువంటి క‌బీర్ అకాడెమీ యొక్క నిర్మాణానికి శంకుస్థాప‌న సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆయన ఆవిష్క‌రిస్తారు. సంత్ కబీర్ మజార్ వద్ద చాదర్ ను ఆయన సమర్పిస్తారు.

ఆ త‌రువాత‌, మ‌గ్ హర్ లో ఒక జ‌న‌ స‌భ ను పుర‌స్క‌రించుకొని ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి వీక్షిస్తారు; స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు కూడా.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Net GST collection surges by 7.3% to Rs 1.76 trillion in March 2025

Media Coverage

Net GST collection surges by 7.3% to Rs 1.76 trillion in March 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM reflects on Navratri's sacred journey with worship of Maa Ambe
April 02, 2025

The Prime Minister Shri Narendra Modi today reflected on Navratri’s sacred journey with worship of Maa Ambe. Urging everyone to listen, he shared a prayer dedicated to the forms of Devi Maa.

In a post on X, he wrote:

“नवरात्रि में मां अम्बे की उपासना सभी भक्तों को भावविभोर कर देती है। देवी मां के स्वरूपों को समर्पित यह स्तुति अलौकिक अनुभूति देने वाली है। आप भी सुनिए…”