అయోధ్య లో రేపటి రోజు న జరుగనున్న ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’యొక్క శంకుస్థాపన సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.

సమారోహాని కంటే ముందు హనుమాన్ గఢీ లో జరిగే పూజ లో మరియు దర్శన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. తదనంతరం ‘భగవాన్ శ్రీ రాం లలా విరాజ్ మాన్’ యొక్క పూజ లో మరియు దర్శనం లో పాల్గొనడం కోసం ఆయన శ్రీ రామ జన్మ భూమి కి వెళ్లనున్నారు. అటు తరువాత ఆయన ఒక పారిజాత మొక్క ను నాటి, ఆనక భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ యొక్క శంకుస్థాపన కు సూచకం గా ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. అలాగే ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ తాలూకు స్మారక తపాలా బిళ్ల ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India is doing a phenomenal job in AI skilling, says Dell’s Vivek Mohindra

Media Coverage

India is doing a phenomenal job in AI skilling, says Dell’s Vivek Mohindra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets Prime Minister
May 21, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP, met Prime Minister @narendramodi. @cmohry”