QuotePM strongly condemns the terror attack in Afghanistan

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ లోని మజార్-ఎ-శరీఫ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

“మజార్-ఎ-శరీఫ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి పిరికితనంతో కూడిన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే మా సంతాపం. మృతుల ఆత్మలకు శాంతిని ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నామ”ని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
How is India, together with the BRICS, altering the global dynamics?

Media Coverage

How is India, together with the BRICS, altering the global dynamics?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Madhya Pradesh Chief Minister meets PM Modi
August 18, 2025