QuoteAs new laws are made, old ones should be reviewed and weeded out if found unnecessary: PM to officials
QuoteWork towards creating a New India by 2022: PM Modi to officials
QuoteFocus attention on the 100 most backward districts of India: PM to officers

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ‌నివారం నాడు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్న 80 మందికిపైగా అద‌న‌పు, సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయి అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇలాంటి ఐదు భేటీల నిర్వ‌హణ‌కు నిర్ణ‌యించిన నేప‌థ్యంలో తాజాగా మూడో అన్యోన్య స‌మావేశం పూర్త‌యింది. వ్య‌వ‌సాయం, తాగునీరు, పౌర కేంద్ర‌క ప‌రిపాల‌న‌, ఆవిష్క‌ర‌ణ‌, పాల‌న‌లో సామూహిక కృషి, ప్రాజెక్టుల అమ‌లు, విద్య‌, త‌యారీ రంగం, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌, సౌర‌శ‌క్తి వంటి అంశాల‌పై ఈ స‌మావేశంలో త‌మ అనుభ‌వాల‌ను అధికారులు ప‌ర‌స్ప‌రం పంచుకున్నారు.

ఆ త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి స్పందిస్తూ- ప్రాజెక్టుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం తాను చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మం "ప్ర‌గ‌తి" గురించి ప్ర‌స్తావించారు. త‌యారీ రంగంపై మాట్లాడుతూ- దేశంలో ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తులకు సంబంధించిన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ ఇక‌పై వైద్య ప‌రిక‌రాల త‌యారీపై దృష్టి సారించాల‌ని ప్ర‌ధానమంత్రి సూచించారు.

|

ప్ర‌భుత్వం ఒక "స‌జీవ వ్య‌వ‌స్థ‌"గా రూపొందాలంటే పాల‌న‌లో సానుకూల ప‌ని వాతావ‌ర‌ణం నిర్వ‌హించాల్సిన ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాని నొక్కిచెప్పారు.

కొత్త చ‌ట్టాలు చేసినందువ‌ల్ల పాత చ‌ట్టాల‌ను స‌మీక్షించి అన‌వ‌స‌ర‌మ‌ని భావిస్తే ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌పై సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొనడాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ- 2022నాటిక‌ల్లా న‌వ భార‌త రూప‌క‌ల్ప‌న‌కు త‌గిన సుస్ప‌ష్ట ల‌క్ష్యాల‌తో ప‌నిచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. 

|

దేశంలో అత్యంత వెనుక‌బ‌డిన 100 జిల్లాల‌పై నిశితంగా దృష్టి సారించాలని, త‌ద్వారా వివిధ అభివృద్ధి పారామితుల మేర‌కు వాటి ప్ర‌గ‌తిని జాతీయ స‌గ‌టు స్థాయికి చేర్చాల‌ని కోరారు

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s smartphone exports hit record Rs 2 lakh crore, becomes country’s top export commodity

Media Coverage

India’s smartphone exports hit record Rs 2 lakh crore, becomes country’s top export commodity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles the passing of Shri Harishbhai Nayak
April 12, 2025

The Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri Harishbhai Nayak, a senior pracharak of the Rashtriya Swayamsevak Sangh. Shri Modi said that his contribution to service activities and organizational work will always be remembered.

He wrote in a post on X:

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના અવસાનથી દુઃખ થયું. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

નોંધનીય છે કે તેઓએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને મૃત્યુ પછી, તેઓની ઈચ્છા અનુસાર ભાવિ પેઢીઓના શિક્ષણ માટે દેહદાન કરવામાં આવ્યું.

ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના….

ૐ શાંતિ...!!”