ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినం నాడు స్వచ్ఛ భూ గ్రహం పట్ల తన వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

‘‘మన భూగ్రహాన్ని మరియు పర్యావరణాన్ని మనం ఎంతో శ్రద్ధ తో పరిరక్షించుకోవలసివుంది. నేటి ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో, ఒక స్వచ్ఛతరమైనటువంటి భూ గ్రహం కోసం పాటుపడదాం అంటూ మనం మన యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించవలసి ఉంది. ప్రకృతి తో సామరస్యాన్ని కలిగివుంటూ జీవిస్తే అది ఒక ఉత్తమమైన భవిష్యత్తు కు దారితీస్తుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
11 years of Modi government: The transformation and the road ahead

Media Coverage

11 years of Modi government: The transformation and the road ahead
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూన్ 2025
June 09, 2025

Citizens Appreciate 11 Years of Transformation: PM Modi's Vision for Viksit Bharat

Farm to Future: $1.4 Trillion Agricultural Vision under the Leadership of PM Modi