QuotePM pays tributes to Bhagat Singh, Rajguru and Sukhdev on their martyrdom day

భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.

‘‘భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణం మన చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఈ ముగ్గురు మహనీయులు మన దేశానికి చెందిన వారు కావడం ప్రతి భారతీయునికీ గర్వ కారణం. వీరు తమ నిండు యవ్వనంలో తమ యొక్క జీవితాలను ఇతరులు స్వేచ్ఛాయుతమైనటువంటి మరియు గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటందుకుగాను త్యాగం చేశారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mudra scheme crosses milestone of 520 mn loans worth ₹33.65 tn

Media Coverage

Mudra scheme crosses milestone of 520 mn loans worth ₹33.65 tn
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 ఏప్రిల్ 2025
April 07, 2025

Appreciation for PM Modi’s Compassion: Healthcare and Humanity Beyond Borders