PM Modi inaugurates Pumping Station at Bhachau, Narmada waters released for Tappar dam
People of Kutch have shown the way when it comes to water conservation: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు చేసిన ప్రారంభోత్సవం కచ్ఛ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటిదన్నారు. జల సంరక్షణ ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయానికి ఉన్న ప్రాధాన్యాన్ని కచ్ఛ్ లో ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారన్నారు. గుజరాత్ లో వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అనే అంశానికి పెద్ద పీట వేశాయని ఆయన చెప్పారు. ఇప్పుడు నర్మద జలాలు రావడంతో ఈ ప్రాంతం పరివర్తనకు సాక్షీభూతం కానుందని ఆయన అన్నారు.

భుజ్ లో కూడా, గుజరాత్ లోని ఇతర నగరాలలో మాదిరిగానే, ఒక ఆధునికమైనటువంటి బస్ స్టాండ్ వస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. శ్రద్ధనంతటినీ ఒక్క అభివృద్ధి పైనే పెడుతున్నారని, సకారాత్మకమైన పనులు ఈ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ఆయన చెప్పారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12మార్చి 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise