నవరాత్రుల్లో దుర్గా మాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్పం లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన భజన గీతాన్ని పంచుకున్నారు.
ఎక్స్ లో ప్రధాని పోస్టు:
‘‘దుర్గామాత ఆశీస్సులు భక్తుల జీవితాల్లో కొత్త శక్తిని, సంకల్ప బలాన్ని తీసుకొస్తాయి. శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన ఈ దేవీ భజన మీలో భక్తి భావాన్ని నింపుతుంది’’
मां दुर्गा का आशीर्वाद भक्तों के जीवन में नई ऊर्जा और नया संकल्प लेकर आता है। अनुराधा पौडवाल जी का ये देवी भजन आपको भक्ति भाव से भर देगा। https://t.co/0NsBIBZYzN
— Narendra Modi (@narendramodi) April 3, 2025