Quoteపి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఎక్స్-గ్రేషియా – ప్రకటన

ఉత్తరాఖండ్‌ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  బస్సు ప్రమాదంలో మరణించిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్) నుండి ప్రధానమంత్రి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం లో ట్వీట్ చేస్తూ, “ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం.  ఇందులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికినా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పరిపాలన అక్కడికక్కడే సాధ్యమైన అన్ని సహాయాల్లో నిమగ్నమై ఉందిప్రధానమంత్రి నరేంద్రమోదీ"   

ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు  ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పునగాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పునపి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్నుంచి ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించారు." అని పేర్కొంది. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 మార్చి 2025
March 29, 2025

Citizens Appreciate Promises Kept: PM Modi’s Blueprint for Progress