బిహార్ లోని ఆరా లో పావర్ గ్రిడ్ సబ్-స్టేశన్ యొక్క విస్తరణ పనుల కు శంకుస్థాపన జరగడం తో, బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లాల ప్రజల జీవనం సులభతరం గా మారిపోతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

విద్యుత్తు, నవీన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కె. సింహ్ ట్వీట్ లు కొన్నింటి కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘శక్తి రంగం లో ఈ విస్తరణ ద్వారా పరిశ్రమ ల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన యే కాక అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈ చర్య బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లా ల యొక్క ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చగలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
The Pradhan Mantri Mudra Yojana: Marking milestones within a decade

Media Coverage

The Pradhan Mantri Mudra Yojana: Marking milestones within a decade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 ఏప్రిల్ 2025
April 08, 2025

PM Modi’s Vision, People’s Victory: #10YearsOfMUDRA

From Margins to Mainstream: PM Modi’s India Champions Equity and Growth