చంద్రయాన్-3 ప్రయోగం తరుణం లో, భారతదేశం శాస్త్రజ్ఞుల మొక్కవోని అంకితభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘చంద్రయాన్-3 భారతదేశం అంతరిక్ష సంబంధి సాహస యాత్రల లో ఒక క్రొత్త అధ్యాయాన్ని లిఖించింది. అది భారతదేశం లో ప్రతి ఒక్కరి స్వప్నాల ను మరియు ఆకాంక్షల ను సాకారం చేస్తూ నింగి కెగసింది. ఈ మహత్వపూర్ణమైనటువంటి కార్యసాధన మన శాస్త్రవేత్త ల యొక్క మొక్కవోని అంకితభావాని కి ఒక నిదర్శన గా ఉన్నది. వారి ఉత్సాహాని కి, వారి ప్రజ్ఞ కు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey

Media Coverage

Over 88% Trust PM Modi On National Security Matters After Op Sindoor: News18 Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 జూన్ 2025
June 08, 2025

PM Modi’s Vision of Women-led Development – Transforming Women into Nation Builders