
స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
October 02nd, 10:15 am
నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.
స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 10:10 am
పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.
సర్దార్ పటేల్ యొక్క దూరదృష్టి నాయకత్వం భారతదేశాన్ని ఏకం చేయడానికి సహాయపడింది: ప్రధాని మోదీ
September 17th, 12:16 pm
గుజరాత్లోని కెవాడియాలో ఈ రోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు, “పర్యావరణాన్ని పరిరక్షించేటప్పుడు అభివృద్ధి గుజరాత్లో కనిపిస్తుంది. స్వభావం మా ఆభరణం. ”గుజరాత్లో నీటి సంరక్షణలో సూక్ష్మ సేద్యం ఎలా సహాయపడిందో కూడా ఆయన వివరించారు.గుజరాత్ లోని సర్ దార్ సరోవర్ ఆనకట్ట వద్ద జరిగిన ‘నమామి నర్మద’ ఉత్సవాని కి హాజరైన ప్రధాన మంత్రి
September 17th, 12:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియా లో ఈ రోజు న జరిగిన ‘నమామి నర్మద’ ఉత్సవం లో పాలు పంచుకొన్నారు. ఆనకట్ట యొక్క జలాశయం పూర్తి సామర్ధ్యం అయినటువంటి 138.68 మీటర్ల వరకు నీటి ని నింపిన సందర్భాని కి గుర్తు గా ఈ ఉత్సవాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 2017వ సంవత్సరం లో ఆనకట్ట యొక్క ఎత్తు ను పెంచినప్పటి నుండి మొట్టమొదటి సారి గా సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం కల్లా నీటిమట్టం దాని అత్యధిక స్థాయి కి చేరుకొన్నది. గుజరాత్ కు జీవనరేఖ అయిన నర్మద నది జలాల కు స్వాగతం పలకడం కోసం ఆనకట్ట ప్రదేశం వద్ద జరిగిన అర్చన లో ప్రధాన మంత్రి తాను కూడా పాల్గొన్నారు.We strengthened our anti-terrorist laws within 100 days of government: PM
September 12th, 12:20 pm
Prime Minister Narendra Modi today inaugurated several key development projects in Jharkhand. Among the projects that Shri Modi inaugurated include the new building of the Jharkhand Legislative Assembly, the Sahebganj Multi-Modal terminal and hundreds of Eklavya Model Schools. PM Modi also laid the foundation stone for a new building of Jharkhand’s new Secretariat building while also launching the PM Kisan Man Dhan Yojana and a National Pension Scheme for Traders at this occasion.‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 12th, 12:11 pm
రైతుల జీవనాని కి భద్రత ను కల్పించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాజధాని రాంచీ లో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ను ఈ రోజు న ప్రారంభించారు. 5 కోట్ల మంది చిన్న రైతులు మరియు నామమాత్ర రైతు లకు ఈ పథకం ద్వారా జీవనం సురక్షితం కాగలదు. వారి కి 60 సంవత్సరాల వయస్సు పూర్తి కావడం తోనే కనీసం 3,000 రూపాయల వంతున ప్రతి నెలా పింఛను ను కల్పించడం జరుగుతుంది.India is making rapid strides towards becoming an open defecation free nation: PM Modi
February 24th, 04:31 pm
PM Narendra Modi took a dip at the Sangam and offered prayers during his visit to Prayagraj in Uttar Pradesh. PM Modi also felicitated Swachhagrahis, security personnel and fire department personnel for their dedicated services in the Kumbh Mela. In a unique and heart-touching gesture, PM Modi cleansed the sanitation workers’ feet.ప్రయాగ్రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 24th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రయాగ్రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.PM Modi addresses National Convention of BJP Mahila Morcha in Gujarat
December 22nd, 05:00 pm
PM Modi addressed the National Convention of BJP's Mahila Morcha in Gujarat. During the event, PM Modi remembered the rich history and vital contributions of Mahila Morcha since the days of Bhartiya Jansangh. He remembered Rajmata Vijaya Raje Scindia, whose strong leadership not only helped mobilize female supporters towards the BJP but also ensured that women played an important part in the BJP's organization.4Ps are essential for making the world clean - Political Leadership, Public Funding, Partnerships & People’s Participation: PM Modi
October 02nd, 10:56 am
The Prime Minister, Shri Narendra Modi, today addressed the Mahatma Gandhi International Sanitation Convention (MGISC) in New Delhi. MGISC has been a 4-day international conference that has brought together Sanitation Ministers and other leaders in WASH (water, sanitation and hygiene) from around the world.మహాత్మ గాంధీ ఇంటర్ నేశనల్ శానిటేషన్ కన్వెన్శన్ ముగింపు సమావేశం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 02nd, 10:55 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు జరిగిన మహాత్మ గాంధీ ఇంటర్ నేశనల్ శానిటేషన్ కన్వెన్శన్ (ఎంజిఐఎస్సి)లో ప్రసంగించారు. ప్రపంచం నలు మూలల నుండి పారిశుధ్య మంత్రుల ను మరియు నీరు, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య రక్షణ.. డబ్ల్యుఎఎస్హెచ్ రంగాల లోని ఇతర నాయకుల ను ఒక చోటు కు చేర్చే, నాలుగు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సమావేశమే ఎంజిఐఎస్సి.రాజ్కోట్ లో మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 30th, 07:00 pm
మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్కోట్ లో నేడు ప్రారంభించారు. మహాత్మ గాంధీ తొలి నాళ్ల లో ఒక ముఖ్య భూమిక ను పోషించినటువంటి ఆల్ఫ్రెడ్ హైస్కూల్ లో ఈ వస్తు ప్రదర్శనశాల ను ఏర్పాటు చేశారు. ఇది గాంధేయ వాదాన్ని, గాంధేయ విలువలను, ఇంకా సంస్కృతి ని గురించిన చైతన్యాన్ని వ్యాప్తి చేయడం లో సహాయకారి గా ఉండగలదు.స్వచ్ఛత హి సేవ ఉద్యమంలో జీవితంలోని అన్ని రంగాల ప్రజలు చేరుతున్నారు
September 15th, 03:24 pm
స్వచ్ఛత హి సేవ ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో జీవితంలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు పాల్గొంటున్నారు..ఢిల్లీలో ‘‘స్వచ్ఛతే సేవ’’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పాఠశాలలో శ్రమదానం చేసిన ప్రధానమంత్రి
September 15th, 12:00 pm
‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలోని ఓ పాఠశాలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రమదానం చేశారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 17 ప్రాంతాల్లోని ప్రజలతో ముచ్చటించిన అనంతరం మధ్య ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులోగల బాబాసాహెబ్ అంబేద్కర్ హయ్యర్ సెకండరీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కు పుష్పాంజలి ఘటించిన తర్వాత పరిశుభ్రత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.గత నాలుగు సంవత్సరాల్లో, పరిశుభ్రత ఒక సామూహిక ఉద్యమంగా మారింది: ప్రధాని మోదీ
September 15th, 11:29 am
Marking the start of ‘Swachhata Hi Seva Movement’, PM Narendra Modi called for rededicating ourselves towards fulfilling Bapu's dream of a Clean India. During the event, people from different walks of life across the country joined the programme. The PM said that in the last four years, Swachhata had become a mass movement. “Nearly 9 crore toilets have been constructed in the last four years, around 4.5 lakh villages, 450 districts and 20 states and union territories have been declared ODF”, the PM noted.ప్రధానమంత్రి ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఇందులో పాల్గొంటున్న వివిధ వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
September 15th, 11:27 am
స్వచ్ఛభారత్ అభియాన్ (కార్యక్రమం)లో దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతం చేసేదిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా బాపూజీ కలలుగన్న ‘పరిశుభ్ర భారతం’ సాకారానికి జాతి ఉద్యమించేలా ప్రేరణనిచ్చారు. దేశంలో సంపూర్ణ పరిశుభ్రత లక్ష్యం సాధించడంలో ప్రజలు మరింతగా పాలుపంచుకునేందుకే ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమం ఈ రోజు ప్రారంభమైంది. అక్టోబరు 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమ నాలుగో వార్షికోత్సవంతోపాటు బాపూజీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి నాంది పలికారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ‘పరిశుభ్ర భారతం’ సృష్టికి సాగుతున్న కృషిని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.‘స్వచ్ఛతా హీ సేవ’ ఉద్యమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 14th, 04:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వచ్ఛతా హీ సేవ’ ఉద్యమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్నారు.మోదీతో చేరండి మరియు భారతదేశం పరివర్తించే గొప్ప కథలను వీక్షించండి!
September 09th, 12:03 pm
సెప్టెంబర్ 11, 13, 15 తేదీలలో, ప్రధాని నరేంద్ర మోదీ అంగన్వాడీ కార్యకర్తలు, బూత్ కార్మికులు మరియు వివిధ ఎన్లుజిఓలు మరియు వాలంటీర్లతో సంభాషిస్తారు. 15 వ తేదిన ప్రధాని స్వచ్ఛతా హి సేవా అనే అతి పెద్ద పరిశుభ్రత డ్రైవ్ ను ప్రారంభిస్తారు.Ujjwala Yojana has positively impacted the lives of several people across India: PM Modi
May 28th, 10:31 am
The Prime Minister, Shri Narendra Modi, today interacted with Ujjwala beneficiaries across the country, through video conference.దేశవ్యాప్తంగా ఉన్న ఉజ్జ్వల లబ్దిదారులతో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 28th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉజ్జ్వల లబ్దిదారులతో సంభాషించారు.