పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు

పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు

September 05th, 08:05 am

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను, దృఢ దీక్షను ప్రధాని ప్రశంసించారు.

ఆసియా పారాగేమ్స్‌ ‘క్లబ్‌ త్రో-ఎఫ్‌51’లో స్వర్ణం సాధించిన ప్రణవ్‌ సూర్మాకు ప్రధాని అభినందన

ఆసియా పారాగేమ్స్‌ ‘క్లబ్‌ త్రో-ఎఫ్‌51’లో స్వర్ణం సాధించిన ప్రణవ్‌ సూర్మాకు ప్రధాని అభినందన

October 23rd, 06:16 pm

చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో భాగంగా ‘క్లబ్ త్రో- ఎఫ్51’లో స్వర్ణ పతక విజేత భారత క్రీడాకారుడు ప్రణవ్‌ సూర్మాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.