పిఎమ్ కేర్స్ ఫండ్ యొక్కధర్మకర్తల మండలి  సమావేశాని కి అధ్యక్షతవహించిన ప్రధాన మంత్రి

పిఎమ్ కేర్స్ ఫండ్ యొక్కధర్మకర్తల మండలి సమావేశాని కి అధ్యక్షతవహించిన ప్రధాన మంత్రి

September 21st, 11:39 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 22వ తేదీ న జరిగిన పిఎమ్ కేర్స్ ఫండ్ ధర్మకర్తల మండలి సమావేశాని కి అధ్యక్షత వహించారు.

Seva, Sushasan aur Gareeb Kalyan have changed the meaning of government for the people: PM Modi in Shimla

Seva, Sushasan aur Gareeb Kalyan have changed the meaning of government for the people: PM Modi in Shimla

May 31st, 11:01 am

Prime Minister Narendra Modi addressed ‘Garib Kalyan Sammelan’ in Shimla, Himachal Pradesh. The Prime Minister said that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur Gareeb Kalyan) have changed the meaning of government for the people. Now the government is working for the people, he added.

PM addresses ‘Garib Kalyan Sammelan’ in Shimla

PM addresses ‘Garib Kalyan Sammelan’ in Shimla

May 31st, 11:00 am

Prime Minister Narendra Modi addressed ‘Garib Kalyan Sammelan’ in Shimla, Himachal Pradesh. The Prime Minister said that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur Gareeb Kalyan) have changed the meaning of government for the people. Now the government is working for the people, he added.

Maa Bharati is with all of you: PM Modi at launch of PM-CARES for Children Scheme

May 30th, 10:31 am

Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”

PM releases benefits under PM CARES for Children Scheme

May 30th, 10:30 am

Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”

PM to release benefits under PM CARES for Children Scheme on 30 May

May 29th, 12:35 pm

Prime Minister Shri Narendra Modi will release benefits under the PM CARES for Children Scheme on 30 May 2022 at 10:30 AM via video conferencing. Prime Minister will transfer scholarships to school going children. A passbook of PM CARES for Children, and health card under Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana will be handed over to the children during the programme.

గుజరాత్ లోని దియోదర్ లో బనస్ డెయిరీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

April 19th, 11:02 am

మీరంతా బాగున్నారని భావిస్తాను. నేను హిందీలో ప్రసంగించాల్సివచ్చినందుకు మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కాని మీడియా మిత్రులు హిందీలో నేను మాట్లాడితే బాగుంటుందని అభ్యర్థించారు గనుక వారి అభ్యర్థనను మన్నించాలని నేను నిర్ణయించాను.

బనాస్ కాంఠా లోని దియోదర్ లో బనాస్ డెయరి సంకుల్ లో అనేక అభివృద్ధి పథకాలను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయనశంకుస్థాపన చేశారు

April 19th, 11:01 am

గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో గల దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక కొత్త డెయరి కాంప్లెక్స్ ను మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ నూతన డెయరి కాంప్లెక్స్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గా ఉంది. ఇది రోజు కు దాదాపు 30 లక్షల లీటర్ ల పాల ను ప్రోసెస్ చేయడానికి, సుమారు 80 టన్నుల వెన్న ను, ఒక లక్ష లీటర్ ల ఐస్ క్రీమ్ ను, 20 టన్నుల ఘనీకృత పాల (ఖోయా) ను మరియు 6 టన్నుల చాక్ లెట్ ల ఉత్పత్తి కి వీలు కల్పిస్తుంది. పొటాటో ప్రోసెసింగ్ ప్లాంటు లో ఫ్రెంచ్ ఫ్రైజ్, ఆలూ చిప్స్, ఆలూ టిక్కీ, పేటీ లు మొదలైన ప్రోసెస్డ్ పొటాటో ప్రోడక్ట్ స్ ను తయారు చేసేందుకు ఏర్పాటు లు ఉన్నాయి. వీటి లో చాలా వరకు ఇతర దేశాల కు ఎగుమతి అవుతాయి. ఈ ప్లాంటు లు స్థానిక రైతుల కు సాధికారిత ను కల్పించి, ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరుస్తాయి. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేశను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వ్యవసాయాని కి, పశుపాలన కు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమాచారాన్ని రైతుల కు అందించడం కోసం ఈ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైంది.

Facilities India prepared in short timespan to fight Covid pandemic, shows capability of our country: PM

October 07th, 11:59 am

PM Modi, dedicated 35 PSA Oxygen Plants established under PM CARES, across 35 States and Union Territories, in an event held at AIIMS Rishikesh. The PM remarked, It is a matter of pride for every Indian that 93 crore doses of corona vaccine have been administered. Very soon India will cross the 100 crore mark.

పిఎమ్ కేర్స్ లో భాగం గా ఏర్పాటు చేసిన పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను దేశ ప్రజలకు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి

October 07th, 11:58 am

పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటు లను ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎస్ఎ రుషీకేశ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితమిచ్చారు. దీనితో దేశం లోని అన్ని జిల్లాల లో పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులు పని చేయడం మొదలైంది. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ గవర్నరు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఆరోగ్య సంరక్షణ రంగ వృత్తి నిపుణులు పాలుపంచుకొన్నారు.

పిఎమ్ కేర్స్ లో భాగం గా ఏర్పాటు చేసినపిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను అక్టోబరు 7న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి

October 06th, 02:54 pm

పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 7న ఉదయం 11 గంటల కు ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎమ్ఎస్ రుషీకేశ్ లో జరుగనున్న ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో, దేశం లోని అన్ని జిల్లాలు ఇక పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులను కలిగివున్నట్లు అవుతుంది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

పిఎం స్కీమ్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్

August 02nd, 05:02 pm

11 మార్చి 2020 నుండి ప్రారంభమయ్యే కాలంలో తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా కోవిడ్ -19 మహమ్మారి బారిన పడిన పిల్లలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 మే 29 న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రారంభించారు. .

దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

July 09th, 01:10 pm

దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.

ప‌శ్చిమ బంగాల్ లోని ముర్శిదాబాద్ లోను, క‌ల్యాణి లోను 250 ప‌డ‌క‌లతో ఉండే రెండు తాత్కాలిక కోవిడ్ ఆసుప‌త్రుల ను పిఎమ్ కేర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జ‌రుగుతుంది.

June 16th, 02:24 pm

ప‌శ్చిమ బంగాల్ లోని ముర్శిదాబాద్ లో, క‌ల్యాణి లో 250 ప‌డ‌క‌ల తో ఉండే రెండు తాత్కాలిక కోవిడ్ ఆసుప‌త్రుల ను డిఆర్‌డిఒ ద్వారా ఏర్పాటు చేయ‌డం కోసం 41.62 కోట్ల రూపాయ‌ల‌ ను కేటాయించాల‌ని ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమ‌ర్జ‌ెన్సి సిట్యువేశ‌న్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్ర‌స్టు నిర్ణ‌యించింది. దీనికోసం భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ తో పాటు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా మౌలిక స‌దుపాయాల సంబంధిత మ‌ద్ధ‌తు ను కొంత వరకు స‌మ‌కూర్చ‌డం జరుగుతుంది.

Government announces further measures to help families who lost the earning member due to Covid

May 29th, 08:06 pm

In addition to the measures announced under PM CARES for Children- Empowerment of Covid affected children, Government of India has announced further measures to help families who have lost the earning member due to Covid. They will provide pension to families of those who died due to Covid and an enhanced & liberalised insurance compensation.

‘పీఎం కేర్స్’ద్వారా బాలలకు సాధికారత- ‘కోవిడ్ బాధిత బాలలకు మద్దతు/సాధికారత కల్పన’ కార్యక్రమానికి శ్రీకారం

May 29th, 06:03 pm

దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.

‘పీఎం కేర్స్’ద్వారా 1.5 లక్షల ఆక్సీకేర్ వ్యవస్థల కొనుగోలు

May 12th, 06:24 pm

దేశవ్యాప్తంగా కోవిడ్ రోగుల చికిత్సలో వినియోగం కోసం రూ.322.5 కోట్లతో 1,50,000 ఆక్సీకేర్ వ్యవస్థల కొనుగోలుకు ‘పీఎం కేర్స్ నిధి’ అనుమతి మంజూరు చేసింది. రోగుల ‘ఎస్పీఓ2’ విలువల స్థాయిని పసిగట్టి తదనుగుణంగా ఆక్సిజన్‌ ప్రవాహాన్ని నియంత్రించగల ఈ సమగ్ర వ్యవస్థలను డీఆర్డీవో రూపొందించింది.

వైద్యం కోసం వాయురూప ఆక్సిజన్ వాడకంపై ప్రధానమంత్రి సమీక్ష

May 02nd, 02:18 pm

ఆక్సిజన్ లభ్యత-సరఫరాల పెంపుదిశగా వినూత్న మార్గాన్వేషణపై ప్రధానమంత్రి మోదీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య అవసరాలకు వాయురూప ఆక్సిజన్ వాడకంపై ఇవాళ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఉక్కు కర్మాగారాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, పెట్రో-రసాయన పరిశ్రమలు, అత్యుష్ణ జనిత ప్రక్రియలను వినియోగించే పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు తదితరాల్లో ఆక్సిజన్ తయారీ యంత్రాగారాలు వాయురూప ఆక్సిజన్ తయారుచేసి, సొంతంగా వినియోగిస్తుంటాయి. ఇలాంటి వాయురూప ఆక్సిజ‌న్‌ను వైద్య అవసరాల కోసం వాడుకునే వీలుంది.

సులభంగా తీసుకుపోదగ్గ 1 లక్ష ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను పిఎమ్ కేర్స్ ఫండ్ ను ఉపయోగించి సేకరించడం జరుగుతుంది

April 28th, 05:09 pm

**సులభం గా తీసుకుపోదగ్గ 1 లక్ష ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను పిఎమ్ కేర్స్ ఫండ్ ను ఉపయోగించి సేకరించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అనుమతి ని ఇచ్చారు.

‘పీఎం కేర్స్’ ద్వారా దేశంలోని ప్రజారోగ్య కేంద్రాల్లో 551 పీఎస్ఎ ఆక్సిజన్ ఉత్పాదక యంత్రాగారాల ఏర్పాటు

April 25th, 12:27 pm

ఆస్పత్రులకు ఆక్సిజన్ లభ్యతను పెంచాలన్న ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా 551 ‘పీడన శోషణ సహిత’ (పీఎస్ఎ) వైద్య ఆక్సిజన్ తయారీ యంత్రాగారాల ఏర్పాటు కోసం నిధులు కేటాయించేందుకు ‘‘పీఎం కేర్స్ నిధి’’ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ యంత్రాగారాలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని ప్రధానమంత్రి ఆదేశించారు. ఈ యంత్రాగారాలు జిల్లా స్థాయిలో ఆక్సిజన్ లభ్యతను మరింత పెంచేవిగా ఉండాలని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల గుర్తించిన జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ ప్రత్యేక ఆక్సిజన్ యంత్రాగారాలను ఏర్పాటు చేస్తారు. ఈ యంత్రాగారాల నుంచి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రాణవాయువును సమీకరిస్తుంది. కాగా, దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 162 ప్రత్యేక ‘పీఎస్ఎ’ వైద్య ఆక్సిజన్ తయారీ యంత్రాగారాల ఏర్పాటు కోసం ‘పీఎం కేర్స్ నిధి’ ద్వారా ఇప్పటికే రూ.201.58 కోట్లు మంజూరయ్యాయి.