ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మానసి జోషికి ప్రధానమంత్రి అభినందనలు

ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మానసి జోషికి ప్రధానమంత్రి అభినందనలు

October 25th, 04:35 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మానసి జోషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.