'Mission Mausam' aims to make India a climate-smart nation: PM Modi

January 14th, 10:45 am

PM Modi addressed the 150th Foundation Day of IMD, highlighting India's rich meteorological heritage and IMD's advancements in disaster management, weather forecasting, and climate resilience. He launched ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and released the IMD Vision-2047 document.

భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం

January 14th, 10:30 am

భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్ర‌యాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల‌ సగర్వ పురోగమనానికి కూడా ప్ర‌తిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్‌ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారుల‌తో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

May 20th, 11:40 am

Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారుల‌తో మాట్లాడిన ప్ర‌ధానమంత్రి

May 20th, 11:39 am

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌స్థాయి, జిల్లా అధికారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా మాట్లాడారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌ చేసిన సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

January 02nd, 11:01 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

January 02nd, 11:00 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

Actions of Congress party are proving that it considers itself above country, democracy, judiciary and public: PM Modi

December 16th, 03:17 pm

Addressing a public meeting in Prayagraj, PM Modi said Kumbh Mela represents 'one and united' India. He said that the government has focussed on connectivity and infrastructure and arranged for special facilities for Kumbh. Referring to the Congress, PM Modi said the party which has ruled this country for the longest period has tried to influence the judiciary.

ప్ర‌యాగ్‌రాజ్ లో ప్ర‌ధాన మంత్రి: నూత‌న విమానాశ్ర‌య భ‌వ‌నానికి , కుంభ్ మేళా కై ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ కు; వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు ప్రారంభోత్స‌వం

December 16th, 03:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌యాగ్‌రాజ్ లో ఒక నూత‌న విమానాశ్ర‌య భ‌వ‌న స‌ముదాయాన్ని, అలాగే కుంభా మేళా కై ఏర్పాటు చేసిన ఒక ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ను నేడు ప్రారంభించారు.

పక్యోంగ్ విమానాశ్రయం సిక్కింను అనుసంధానిస్తుంది, పర్యాటక రంగాన్ని పెంచి, వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది: ప్రధాని మోదీ

September 24th, 12:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పక్యోంగ్ విమానాశ్రయంను ప్రారంభించారు. ఇది సిక్కిం రాష్ట్రంలో మొదటి విమానాశ్రయం మరియు దేశంలోని 100 వ విమానాశ్రయం.

పాక్‌ యోంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి; సిక్కిమ్ కు లభించిన గ‌గ‌న‌త‌ల సంధాన సదుపాయం

September 24th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిక్కిమ్ లో పాక్‌యోంగ్ విమానాశ్ర‌యాన్ని నేడు ప్రారంభించారు. ఇది హిమాల‌య ప్రాంత రాష్ట్రం లో తొలి విమానాశ్ర‌యం; అంతే కాదు, ఇది దేశం లోని వందో విమానాశ్ర‌యం కూడా.

ప్ర‌ధాన‌ మంత్రి చేతుల మీదుగా రాంచీ లో ఆయుష్మాన్ భారత్ – పిఎంజెఎవై కి శ్రీకారం

September 23rd, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝార్ ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ లో ఆరోగ్య హామీ పథకం… ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన (PMJAY)ను ప్రారంభించారు. భారీ సంఖ్య లో ప్రజలు హాజరైన సభా వేదికపై ఈ పథకాన్ని ప్రారంభించే ముందు దీనిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ఇదే వేదికపైనుంచి చాయీబసా, కోడెర్మా నగరాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు.

Government is working with a holistic approach to improve the health sector: PM at launch of Ayushman Bharat PM-JAY

September 23rd, 01:30 pm

Launching the Ayushman Bharat Yojana from Jharkhand, PM Modi highlighted NDA government’s focus on enhancing healthcare facilities for the poor. The PM said that the initiative would benefit over 50 crore people or nearly 10 crore families by providing them with health assurance of Rs. 5 lakh. The PM also shed light on the steps undertaken to upgrade health infrastructure across the country. Ayushman Bharat is the largest public healthcare initiative of its kind in the world.

ప్ర‌ధాన మంత్రి – మ‌న‌సులో మాట – ప్ర‌సార‌ణ తేదీ 27.05.2018

May 27th, 11:30 am

నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.

CM shares his views on good governance, global and national economy at AIMA

August 17th, 11:44 pm

CM shares his views on good governance, global and national economy at AIMA