J&K is not just a place, it is the head of India: PM Modi

J&K is not just a place, it is the head of India: PM Modi

March 07th, 12:20 pm

PM Modi addressed the Viksit Bharat Viksit Jammu Kashmir programme in Srinagar. “Jammu & Kashmir is breathing freely today, hence achieving new heights”, the Prime Minister said noting the abrogation of Article 370 which has led to the respect of the youth’s talent and equal rights and equal opportunities for everyone.

శ్రీనగర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

శ్రీనగర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 07th, 12:00 pm

దాదాపు రూ.5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. శ్రీనగర్‌లోని 'ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజరత్‌బాల్‌ క్షేత్రం' ప్రాజెక్టు సహా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం కింద రూ.1400 కోట్ల విలువైన పర్యాటక రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ రోజు, జమ్ము&కశ్మీర్‌లోని శ్రీ న‌గ‌ర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ముకశ్మీర్‌' కార్యక్రమంలో శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. 'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్', 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర క్యాంపెయిన్'ను ప్రధాని ప్రారంభించారు. 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (సీబీడీడీ) పథకం కింద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రకటించారు. జమ్ముకశ్మీర్ నుంచి కొత్తగా ఎంపికైనా 1000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా శ్రీ మోదీ పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదార్లు, లఖ్‌పతి దీదీలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లతో సంభాషించారు.

జ్యేష్ఠ అష్టమి నాడు అందరికీ, ప్రత్యేకించి కశ్మీరీ పండిత సోదరీమణుల కు మరియు సోదరుల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

జ్యేష్ఠ అష్టమి నాడు అందరికీ, ప్రత్యేకించి కశ్మీరీ పండిత సోదరీమణుల కు మరియు సోదరుల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

June 08th, 01:54 pm

మంగళ ప్రదమైనటువంటి జ్యేష్ఠ అష్టమి తాలూకు సందర్భం లో అందరికీ, ప్రత్యేకించి కశ్మీరీ పండిత కుటుంబాల కు చెందిన సోదరీమణులు మరియు సోదరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు.

ఏప్రిల్ 21వ తేదీ న ఎర్రకోట లో జరిగే శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

April 20th, 10:07 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ న రాత్రి 9:15 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని ఎర్రకోట లో జరుగనున్న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో మంత్రి అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు; అలాగే ఒక స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

జ్యేష్ఠ అష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

June 18th, 06:44 pm

జ్యేష్ఠ అష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా కాశ్మీర్ పండితుల సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

హెరాథ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లుతెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

March 10th, 07:53 pm

హెరాథ్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‌

PM wishes Kashmiri Pandit community on Jyeshtha Ashtami

May 30th, 06:16 pm

The Prime Minister, Shri Narendra Modi has extended wishes to the Kashmiri Pandit community on the occasion of Jyeshtha Ashtami.

జ‌మ్ము- క‌శ్మీర్ ను భార‌త‌దేశ మ‌కుటం గా అభివ‌ర్ణించిన ప్ర‌ధాన మంత్రి

January 28th, 06:28 pm

యువ భార‌త‌దేశం స‌మ‌స్య‌ల ను సాగ‌దీసేందుకు సుముఖం గా లేద‌ని, ఉగ్ర‌వాదం తో మ‌రియు వేర్పాటువాదం తో పోరాటం స‌ల‌ప‌డానికి అది సుముఖం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

ఢిల్లీ లో జ‌రిగిన‌ నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

January 28th, 12:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌ర‌య్యారు. ర్యాలీ లో గౌరవ వంద‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు. వివిధ ఎన్‌ సిసి ద‌ళాలతో పాటు ఇత‌ర మిత్ర దేశాల కు మ‌రియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక క‌వాతు ను ఆయన సమీక్షించారు.

NCC strengthens the spirit of discipline, determination and devotion towards the nation: PM

January 28th, 12:07 pm

Addressing the NCC Rally in Delhi, PM Modi said that NCC was a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation. The Prime Minister said that as a young nation, India has decided that it will confront the challenges ahead and deal with them.

ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి

January 28th, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు.

Wrong policies and strategies of Congress destroyed the nation: PM

October 19th, 11:51 am

On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?

ఎల్లెనాబాద్, రేవాడిలో బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు

October 19th, 11:39 am

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఎల్లెనాబాద్ మరియు రేవాడిలో రెండు ప్రధాన బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశం మరింత శక్తివంతంగా కనిపించడం లేదా? నా వాగ్దానాలను నేను అమలు చేయలేదా?

హ్యూస్ట‌న్ లో సిక్కు స‌ముదాయం సభ్యుల తో స‌ంభాషించిన‌ ప్ర‌ధాన మంత్రి

September 22nd, 10:20 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో సిక్కు స‌మాదాయం స‌భ్యుల తో ఈ రోజు న సంభాషించారు. సిక్కు స‌ముదాయానికి చెందిన స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి కి ఉత్సాహం గా స్వాగ‌తం ప‌లికారు.

జ్యేష్ఠ అష్టమి నాడు కాశ్మీరీ పండిట్ సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు

June 10th, 05:48 pm

జ్యేష్ఠ అష్టమి నాడు కాశ్మీరీ పండిట్ సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు