
భూటాన్ రాజు, రాణి భారత పర్యటన సందర్భంగా స్వాగతం పలికిన ప్రధానమంత్రి మార్చ్ 2024 భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా తనకు లభించిన అపూర్వ ఆతిథ్యాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని భారత్-భూటాన్ విలక్షణ భాగస్వామ్య బలోపేతం కోసం కృషి చేస్తామన్న ఇరువురు నేతలు
December 05th, 03:42 pm
భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఇరువురికీ స్వాగతం పలికారు. మార్చ్ 2024లో భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా నేపాల్ ప్రభుత్వం, ప్రజలు తనకు అపూర్వ ఆతిథ్యాన్ని అందించారని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.
భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి
March 22nd, 09:53 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.