ఫిబ్రవరి 12న మానసిక ఆరోగ్యంపై ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం: ప్రధానమంత్రి

ఫిబ్రవరి 12న మానసిక ఆరోగ్యంపై ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం: ప్రధానమంత్రి

February 11th, 01:53 pm

మానసిక, దైహిక ఆరోగ్యం గురించి చర్చించేందుకు ‘ఎక్జామ్ వారియర్లు’ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.