కోసీ రైల్ మెగా వంతెనను దేశానికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానిప్రసంగం యొక్క పాఠం
September 18th, 12:28 pm
మిత్రులారా, నేడు, బీహార్ లో రైలు కనెక్టివిటీ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. కోసీ మహాసేతు, కియుల్ వంతెనలతో బీహార్ లో రైలు రవాణా, రైల్వేల విద్యుదీకరణ, రైల్వేల్లో మేక్ ఇన్ ఇండియా ను ప్రోత్సహించడం తో పాటు డజను నూతన ఉపాధి కల్పన ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభించడం జరిగింది. సుమారు రూ. 3, 000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు బీహార్ యొక్క రైలు నెట్ వర్క్ ను బలోపేతం చేయడమే కాకుండా, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశాల రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. బీహార్తో సహా తూర్పు భారతదేశంలోని కోట్ల మంది రైల్వే ప్రయాణికులకు వెళ్లే ఈ నూతన,ఆధునిక సదుపాయాలకు నేను ఇవాళ ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను.‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
September 18th, 12:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్లో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. బీహార్లో రైలుమార్గ అనుసంధానం చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోసి మహావారధి, కియూల్ వంతెన, విద్యుదీకరణ పథకాల ప్రారంభంతోపాటు రైల్వేల్లో ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహం, కొత్త ఉపాధి సృష్టికి వీలున్న మరో 12దాకా పథకాలను రూ.3,000 కోట్లతో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకాలతో బీహార్లో రైలుమార్గాల అనుసంధానం బలోపేతం కావడమేగాక పశ్చిమబెంగాల్, తూర్పు భారత రైలుమార్గాల సంధాన కూడా శక్తిమంతం కాగలదని వివరించారు.బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 10th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.బిహార్ లో వరద పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాన మంత్రి; బిహార్ ప్రభుత్వానికి అన్ని విధాలుగాను మద్దతు ఇస్తామని హామీ
August 14th, 01:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన వరద పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ తో మాట్లాడారు.