దుబయి లోనిజెబెల్ అలీ లో భారత్ మార్ట్ కు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేయడమైంది
February 14th, 03:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దుబయి ఉపాధ్యక్షుడు, ప్రధాని మరియు పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ లు దుబయి లోని జెబెల్ అలీ స్వేచ్ఛా వ్యాపార మండలం లో డిపి వరల్డ్ ద్వారా నిర్మాణం జరుగనున్న భారత్ మార్ట్ కు 2024 ఫిబ్రవరి 14 వ తేదీ నాడు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేశారు.