గౌహతిలో బిహు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 06:00 pm

రొంగలీ బిహు సందర్భంగా అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

అస్సాం లోని గువాహటిలో రూ. 10,900 కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని

April 14th, 05:30 pm

అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.

బైశాఖి పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

April 14th, 08:36 am

“బైశాభి పర్వదినం నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ సమాజంలో సౌభ్రాత్రం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ

April 13th, 09:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రిషి సునాక్ కు మధ్య ఈ రోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్ -యుకె రోడ్ మాప్ 2030 లో భాగంగా అనేక ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని ఇద్దరు ప్రధానులూ సమీక్షించారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకున్న అంశాలను, ముఖ్యంగా వర్తక, ఆర్థిక రంగాలలో పెరుగుతున్న సహకారాన్ని చర్చించారు. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వ్యవహారాన్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని వారు అంగీకరించారు.

న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 05:29 pm

నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు బైసాఖి మరియు బోహాగ్ బిహు. ఒడియా నూతన సంవత్సరం కూడా నేటి నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడు నుండి మా సోదరులు మరియు సోదరీమణులు కూడా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు; వారికి 'పుత్తండు' అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో రకరకాల పండుగలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు! మీ అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు!

PM Modi inaugurates Pradhanmantri Sanghralaya in New Delhi

April 14th, 11:00 am

PM Modi inaugurated Pradhanmantri Sanghralaya in New Delhi. Addressing a gathering on the occasion, the PM said, “Every Prime Minister of the country has contributed immensely towards achieving of the goals of constitutional democracy. To remember them is to know the journey of independent India.”

విశిష్టమైన బైసాఖీ సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 14th, 09:10 am

విశిష్టమైనటువంటి బైసాఖీ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ

August 28th, 08:48 pm

జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.

పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 28th, 08:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్‌ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.

వైశాఖి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 13th, 09:31 am

పావన భరిత సందర్భం అయినటువంటి వైశాఖి నాడు, ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 28th, 11:30 am

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Lockdown in India will be extended till 3rd May: PM Modi

April 14th, 11:30 am

Addressing the nation on COVID-19, PM Narendra Modi said the government has decided to extend the nationwide lockdown up to 3rd May. PM Modi said the Centre will closely monitor hotspots in states across India and added that those areas where there are no hotspots will get partial relief after April 20th.

PM addresses the nation for 4th time in 4 Weeks in India’s fight against COVID-19

April 14th, 09:37 am

Addressing the nation on COVID-19, PM Narendra Modi said the government has decided to extend the nationwide lockdown up to 3rd May. PM Modi said the Centre will closely monitor hotspots in states across India and added that those areas where there are no hotspots will get partial relief after April 20th.

PM greets people on Baisakhi

April 13th, 10:48 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on Baisakhi.

ప్ర‌ధాన మంత్రి 2018 వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్స‌వ ప్రసంగం లోని ముఖ్యాంశాలు

August 15th, 09:33 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 72వ స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 15th, 09:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

భారతదేశ 72 వ స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా 2018 ఆగ‌స్టు 15 వ తేదీన దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి చేసిన ప్ర‌సంగం

August 15th, 09:30 am

ఈ స్వాతంత్ర్య‌ దినోత్సవ శుభ స‌మ‌యం లో మీ అంద‌రికీ నేను నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ రోజు దేశం ఆత్మ‌విశ్వాసం తో తొణికిస‌లాడుతోంది. త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌న్న గ‌ట్టి సంక‌ల్పం తో క‌ష్టించి ప‌ని చేస్తూ దేశం స‌మున్న‌త శిఖ‌రాల‌ను చేరుకొంటోంది.. ఈ ఉషోద‌యం తనతో పాటే కొంగొత్త స్ఫూర్తి ని, నూత‌నోత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త శ‌క్తి ని తీసుకు వ‌చ్చింది.

అనేక పండుగల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 14th, 10:27 am

వివిధ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

April 13th, 07:30 pm

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 26 అలిపూర్ రోడ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

బైసాఖి నాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

April 13th, 11:45 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on Baisakhi.