అసత్య కథనాలు కొన్ని రోజులు మాత్రమే ఉనికిలో ఉంటాయని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో అలోక్ భట్ చేసిన పోస్టుపై స్పందిస్తూ..

‘‘బాగా చెప్పారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ నిజం బయటకు రావడం మంచిదే. ఒక బూటకపు కథనం కొతం కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. చివరకు, వాస్తవాలు ఎప్పటికైనా సరే వెలుగు చూస్తాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission