నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ

"దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా  శ్ర‌ద్ధాంజ‌లి
అని పేర్కొన్నారు..
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.  దేశానికి ఆయ‌న చేసిన  అద్భుత సేవ‌లకు ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడు అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Indian economy has potential to do much better than China in near future: Jim Rogers

Media Coverage

Indian economy has potential to do much better than China in near future: Jim Rogers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 మే 2025
May 11, 2025

PM Modi’s Vision: Building a Stronger, Smarter, and Safer India